2 రాష్ట్రాల్లోని 3 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల

2 రాష్ట్రాల్లోని 3 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల తెలంగాణ, ఉత్తరప్రదేశ్ లోని 3 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈమేరకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది ఎన్నికల సంఘం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్…

పథకానికి దూరమవుతున్న 8.9 కోట్ల మంది గ్రామీణ కార్మికులు

Trinethram News : ఉపాధిపై ఆధార్‌ దెబ్బ.. పథకానికి దూరమవుతున్న 8.9 కోట్ల మంది గ్రామీణ కార్మికులు 1 నుంచి అమల్లోకి వచ్చిన ఆధార్‌ ఆధారిత వేతన చెల్లింపులుదీని వల్ల ఉపాధిహామీ పథకానికి దూరమవుతున్న 8.9 కోట్ల మందినరేగా సంఘర్ష్‌ మోర్చా…

కర్ణాటక నుండి అక్రమంగా తరలిస్తున్న డీజిల్ ట్యాంకర్లు

Trinethram News : కర్ణాటక నుండి అక్రమంగా తరలిస్తున్న డీజిల్ ట్యాంకర్లుపట్టుకున్న స్పెషల్ పోలీస్ టీం శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎస్ పి గారి స్పెషల్ టీమ్ పోలీస్ వారు చిలమత్తూరు మండలం కోడూరు…

లక్షద్వీప్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు

Trinethram News : లక్షద్వీప్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రకృతి అందాలను ఆయన ఆస్వాదించారు. సముద్రం ఒడ్డున కూర్చుని కొంతసేపు సేద తీరారు. సముద్రంలో స్నార్కెలింగ్‌ కూడా చేశారు. సముద్ర గర్భంలోని పగడపు దిబ్బలు, జీవరాశులను…

‘ఆశ’ అనే చీతాకు మూడు కూనలు పుట్టాయి

ప్రాజెక్ట్‌ చీతాలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని కూనో జాతీయ పార్కుకు నమీబియా నుంచి తీసుకొచ్చిన ‘ఆశ’ అనే చీతాకు మూడు కూనలు పుట్టాయి. కేంద్ర అటవీ, పర్యావరవరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌‘ఎక్స్‌’ ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ హర్షం వ్యక్తం చేశారు

నేడు కేజ్రీవాల్‌ అరెస్టయ్యే అవకాశం! ఆప్ ఆరోపణలపై స్పందించిన ఈడీ

Trinethram News : ఢిల్లీ రాజకీయాల్లో ప్రకంపనలు.. నేడు కేజ్రీవాల్‌ అరెస్టయ్యే అవకాశం..! ఆప్ ఆరోపణలపై స్పందించిన ఈడీ.. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు నేడు అరెస్ట్ చేయవచ్చని…

కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిన సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది

కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిన సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మల్లిఖార్జున ఖర్గే.. షర్మిలను కాంగ్రెస్ కండువాతో పార్టీలోకి ఆహ్వానించారు. తర్వాత షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ మెడలో కూడా పార్టీ కండువా చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే కాంగ్రెస్ కండువా…

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తారంటూ వార్తలు

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తారంటూ వార్తలు…క్లారిటీ ఇచ్చిన కేంద్రం లీటర్ పై రూ.6 వరకు తగ్గిస్తారంటూ ప్రచారం మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదన్న కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి ధరలు స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నామని వెల్లడి మంత్రి వ్యాఖ్యలతో స్టాక్…

ఇండియాలో “అత్యంత పొడవైన సముద్ర వంతెన”

ఇండియాలో “అత్యంత పొడవైన సముద్ర వంతెన”.. దేశంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెనను (లాంగెస్ట్ సీ బ్రిడ్జ్‌గా పేరొందిన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్)ని జనవరి 12న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు.. దీని ద్వారా మహారాష్ట్రలోని రెండు పెద్ద నగరాలైన…

హిండెన్ బర్గ్ – అదాని వ్యవహారంలో సెబీ నిర్ణయాలలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది

హిండెన్ బర్గ్ – అదాని వ్యవహారంలో సెబీ నిర్ణయాలలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సెబీ నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌లోకి ప్రవేశించడానికి ఈ కోర్టుకు ఉన్న అధికారం పరిమితం అని సుప్రీంకోర్టు పేర్కొంది. అదానీ-హిండెన్‌బర్గ్ ఇష్యూలో 24 పెండింగ్‌లో ఉన్న…

You cannot copy content of this page