తిరుమలలో 22 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 76,577 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 23,656 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.5.09 కోట్లు.

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 25-ఫిబ్రవరి-2024ఆదివారం తిరుమలకు పోటెత్తిన భక్తులు నిన్న 24-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 72,175 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 29,543 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.74…

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 24-ఫిబ్రవరి-2024శనివారం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్న నిన్న 23-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 62,880 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 21,904 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం…

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 23-ఫిబ్రవరి-2024శుక్రవారం తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ నిన్న 22-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 57,973 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 21,722 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం…

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, టీటీడీ ఆర్జిత సేవా టికెట్లు విడుదల

Trinethram News : తిరుమల శ్రీవారి ఆలయంలో మే నెలకు సంబంధించి దర్శనం టికెట్లు, సేవలకు సంబంధించి వివిధ కోటాలను విడుదల చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు, సహస్రదీపాలంకర సేవా టికెట్లు…

శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది

13 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 69,191 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,295 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.60 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు..

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 21-ఫిబ్రవరి-2024బుధవారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం నిన్న 20-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 62,304 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 20,261 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం…

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 20-ఫిబ్రవరి-2024మంగళవారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం నిన్న 19-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 64,741 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 24,667 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం…

నేడు తిరుమల శ్రీవారి మే నెల టికెట్లు విడుదల..ఇలా బుక్ చేసుకోండి

Trinethram News : తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌. నేడు తిరుమల శ్రీవారి మే నెల టికెట్లు విడుదల కానున్నాయి. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా ఉ.10గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల కానున్నాయి. ఈ మేరకు టీటీడీ అధికారిక ప్రకటన…

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 17-ఫిబ్రవరి-2024ఆదివారం తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ నిన్న 17-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 71,021 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 25,965 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం…

You cannot copy content of this page