WhatsApp Image 2024 02 25 at 08.11.30
ఓం నమో వేంకటేశాయ
తిరుమల సమాచారం
25-ఫిబ్రవరి-2024
ఆదివారం
తిరుమలకు పోటెత్తిన భక్తులు
నిన్న 24-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 72,175 మంది…
స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 29,543 మంది…
నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.74 కోట్లు …
ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు…
ఉచిత సర్వదర్శనానికి 18 గంటల సమయం…
టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు….
టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 5 గంటల సమయం…
300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం…
సర్వేజనాః సుఖినోభవంతు 