తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది

శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 5 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 71,021 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,965 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.17 కోట్లు వచ్చిందని టీటీడీ…

తిరుమలలో ప్రారంభమైన రథసప్తమి వేడుకలు..

Ratha Saptami 2024: తిరుమలలో రథసప్తమి వేడుకలు ప్రారంభం అయ్యాయి.. ఉదయం 5:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు శ్రీవారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.. ప్రస్తుతం సూర్యప్రభ వాహనంపై తిరుమల మాడవీధుల్లో ఊరేగుతున్నారు మలయప్పస్వామి.. మొత్తం…

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

నిన్న స్వామివారికి 5.48 కోట్లు రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం.. నిన్న 12 -02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 69,314 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 25.165 మంది… టికెట్ లేని సర్వదర్శనానికి 20 కంపార్ట్మెంట్లు…

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ 12-ఫిబ్రవరి-2024సోమవారం తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ నిన్న 11-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 72,256 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 28,021 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.04 కోట్లు…

తిరుమలలోని పార్వేట మండపం వద్ద ఏనుగుల గుంపు హల్ చల్

Trinethram News : తిరుమల తిరుమలలోని పార్వేటి మండపం వద్ద ఏనుగుల గుంపు హాల్ చల్ చేసాయి. పాపనాశం వెళ్లే మార్గంలోని పార్వేటి మండపానికి సమీపంలో ఏనుగుల గుంపు స్వైర విహారం చేశాయి. శేషాచలం అటవీ ప్రాంతంలో టీటీడీ ఏర్పాటు చేసిన…

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 11-ఫిబ్రవరి-2024 ఆదివారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం .. నిన్న 10-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 70,158 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 24,801 మంది… నిన్న స్వామివారి…

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ 09-ఫిబ్రవరి-2024శుక్రవారం తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ నిన్న 08-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 57,357 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 18,924 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.52 కోట్లు…

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ 07-ఫిబ్రవరి-2024బుధవారం తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ నిన్న 06-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 64,345 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 20,788 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.71 కోట్లు…

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ 06-ఫిబ్రవరి-2024మంగళవారం తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ నిన్న 05-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 64,512 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 23,491 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.69 కోట్లు…

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి 20 కంపార్టు మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. ఇక శనివారం శ్రీవారిని 69,232 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,536 మంది…

You cannot copy content of this page