DEVOTIONAL తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది trinethramnews ఫిబ్రవరి 18, 2024 WhatsApp Image 2024 02 18 at 08.54.23 TRINETHRAM NEWSశ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.5 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 71,021 మంది భక్తులు దర్శించుకున్నారు.25,965 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.17 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు… Post navigationPrevious Previous post: ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో విచిత్రం చోటు చేసుకుందిNext Next post: ‘హనుమాన్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే Related News DEVOTIONAL Sri Parabhava Nama Samvatsara : శ్రీ పరాభవ నామ సంవత్సరం జూన్ 26, 2026 0 DEVOTIONAL Sri Parabhava Nama Samvatsara : శ్రీ పరాభవ నామ సంవత్సరం జూన్ 25, 2026 0