జై తెలంగాణ అన్నందుకు పోలీసులు కొడతారా?: మాజీ మంత్రి కేటీఆర్

Trinethram News : హన్మకొండ జిల్లా :మార్చి01జై తెలంగాణ అన్నందుకు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసుల తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరకాల ఘటనలో గాయ పడిన పార్టీ కార్యకర్తలను.. ఇవాళ చలో మేడిగడ్డకు…

బెంగళూరు పేలుడుతో హైదరాబాద్ లో హై అలెర్ట్

హైదరాబాద్ లో పలుచోట్ల పోలీసుల తనిఖీలు.. జూబ్లీ బస్ స్టాండ్, ఎంజీబీఎస్ తోపాటు… పలు ప్రాంతాల్లో తనిఖీలు.. రద్దీ ప్రాంతాలతో పాటు మాల్స్ లో ముమ్మర తనిఖీలు.. కొన్ని చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేసి.. అనుమానాస్పద వెహికిల్స్ ను తనిఖీ చేస్తున్న…

సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద జేడీ లక్ష్మీనారాయణ అరెస్టు

ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు డిమాండ్ చేస్తూ శుక్రవారం విద్యార్థి, యువజన, వివిధ రాజకీయ పార్టీల నాయకుడు చేపట్టిన, ఛలో సీఎం క్యాంప్ కార్యాలయం ఉద్రిక్తతలకు దారి తీసింది. సీఎం కార్యాలయం వైపు నిరసనగా వెళుతున్న మాజీ జేడీ లక్ష్మీనారాయణ,…

లాస్య నందిత కారు ప్రమాదం కేసు

హైదరాబాద్‌: కంటోన్మెంట్‌ భారాస ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. గత నెల 23న పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌ను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన…

రామేశ్వరం కేఫ్‌లో పేలుడు

బెంగళూరు: Trinethram News : పేలుడు ధాటికి ఐదుగురికి తీవ్రగాయాలు.. భారీ శబ్ధంతో ఒక్కసారిగా పేలుడు.. హెచ్‌ఏఎల్‌ పీఎస్‌ పరిధిలో ఘటన.. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు… భయంతో పరుగులు తీసిన స్థానికులు.

ట్రాక్టర్‌-కారు ఢీ.. ముగ్గురు మృతి

Trinethram News : గుంటూరు: ట్రాక్టర్‌, కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా ఏటుకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది.. క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. మృతుల్లో ఓ చిన్నారి,…

రాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్‌ కేసు.. కొనసాగుతున్న పోలీసుల విచారణ

Trinethram News : హైదరాబాద్‌: రాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్‌ కేసులో విచారణ కొనసాగుతోంది. 12వ నిందితుడిగా ఉన్న మీర్జా వాహిద్‌ను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గజ్జల వివేకానంద్‌కు సయ్యద్‌ అబ్బాస్‌ డ్రగ్స్‌ సరఫరా…

ప్రభాస్ స్పిరిట్ సినిమాపై నోరు జారిన సందీప్ రెడ్డి వంగ

స్పిరిట్ సినిమా అందరూ అనుకుంటున్నట్లు హారర్‌ స్టోరీ కాదు.. ఓ నిజాయితీ కలిగిన పోలీస్‌ ఆఫీసర్‌ కథ అంటూ డైరెక్టర్ సందీప్ రెడ్డి స్టోరీ లైన్ చెప్పేశాడు.

రాడిసన్ హోటల్ డ్రగ్స్‌ పార్టీ.. సినీ దర్శకుడు క్రిష్‌ను శుక్రవారం విచారించనున్న పోలీసులు

డ్రగ్స్‌ పార్టీకి క్రిష్‌ కూడా హాజరైనట్టు తెలిసి అతడిని విచారణకు పిలిచిన పోలీసులుకేసులో ఇప్పటికే పలువురి అరెస్ట్ హోటల్‌లో పనిచేయని సీసీ కెమెరాలు దర్యాప్తుకు అడ్డంకిగా మారిన వైనం హైదరాబాద్‌లోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీ కేసులో పోలీసులు సినీ దర్శకుడు…

ఉత్తర‌ప్రదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం

ఉత్తర‌ప్రదేశ్‌ – పల్లవ్‌పురం పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న RRTS స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…

You cannot copy content of this page