Pensions : ఏపీలో ఈ రోజు నుంచే పెన్షన్లపై తనిఖీలు

ఏపీలో ఈ రోజు నుంచే పెన్షన్లపై తనిఖీలు Trinethram News : ఏపీలో సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్, వికలాంగుల పెన్షన్ల తనిఖీలు,పునర్విచారణ కోసం ప్రభుత్వం సిద్ధమైంది. మంచానికే పరిమితమై రూ.15వేల పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్ దారుల ఇళ్లకు వెళ్లి…

ఏపీలో ఏప్రిల్ 1 నుంచి మరో పథకం అమలు: టీడీపీ

ఏపీలో ఏప్రిల్ 1 నుంచి మరో పథకం అమలు: టీడీపీ Trinethram News : Andhra Pradesh : ఏపీలో ఎన్నికలకు ముందు ఇచ్చిన మరో హామీ అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని టీడీపీ ట్వీట్ చేసింది. కోటీ…

UPSCలో తెలంగాణ యువత విజయాలు సాధించాలి

UPSCలో తెలంగాణ యువత విజయాలు సాధించాలి: UPSC పరీక్షలు రాసే యువతను ప్రోత్సహించాలనే ఆలోచనతో రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నాం మీ తల్లిదండ్రులతో పాటు ప్రభుత్వం కూడా మీరు సెలక్ట్ కావాలని బలంగా కోరుకుంటోంది. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Holiday : తెలంగాణలో సంక్రాంతికి వారం రోజులు సెలవులు

తెలంగాణలో సంక్రాంతికి వారం రోజులు సెలవులు Trinethram News : తెలంగాణ : జనవరి 5 తెలంగాణలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది స్కూళ్లకు జనవరి 11 నుంచి 17 వరకు, జూనియర్ కాలేజీలకు 11 నుంచి…

ఏపీకి కొత్తగా 10 చేనేత క్లస్టర్లు మంజూరు

ఏపీకి కొత్తగా 10 చేనేత క్లస్టర్లు మంజూరు ఏపీ రాష్ట్రానికి కొత్తగా 10 చేనేత క్లస్టర్లను కేంద్రం మంజూరు చేసింది. కూటమి ప్రభుత్వం నూతన డిజైన్లను ప్రోత్సహించి వారి ఆదాయాన్ని పెంచేందుకు కేంద్రం అమలుచేస్తున్న చిన్నతరహా క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని…

HMPV : వైరస్ తీవ్రత నిజమే.. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు – చైనాలో పర్యటించవచ్చన్న ప్రభుత్వం

వైరస్ తీవ్రత నిజమే.. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు – చైనాలో పర్యటించవచ్చన్న ప్రభుత్వం Trinethram News : సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న అనేక వీడియోలు హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) రోగులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయని చూపుతున్నాయి. కరోనా మిగిల్చిన…

ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డొక్కా సీతమ్మ మధ్యాన్న భోజనపథకం

ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డొక్కా సీతమ్మ మధ్యాన్న భోజనపథకం. ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్,( పాడేరు) జిల్లాఇంచార్జ్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం, ముఖ్య అతిథిగా జిల్లా…

అరకులోయ ఇంటర్ మిడియాట్ విద్యారులకు డొక్కాసీతమ్మ మధ్యన బోజన పథకం

అరకులోయ ఇంటర్ మిడియాట్ విద్యారులకు డొక్కాసీతమ్మ మధ్యన బోజన పథకం ! అల్లూరి జిల్లా అరకులోయ/జనవరి 5:త్రినేత్రం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్! ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా ఇంటర్ విద్యార్థుల కోసం డొక్కా సీతమ్మ , పేరిట మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటుచేసి ఈ…

Savitribai Phule Jayanti : ఆధునిక భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయిని

ఆధునిక భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయిని, సామాజిక విప్లవకారిణి, అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి, సమతా విధాత సావిత్రీబాయి పూలే 194 వ జయంతి ని మహిళ ఉపాధ్యాయ దినోత్సవం పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించుకోవాలని ప్రకటించిన…

AITUC : ఏఎన్ఎం పోస్టుల సంఖ్యను పెంచాలని, గ్రాస్ శాలరీ అమలు చేయాలని ఆరోగ్యశాఖ మంత్రికి ఏఐటీయూసీ వినతి

ఏఎన్ఎం పోస్టుల సంఖ్యను పెంచాలని, గ్రాస్ శాలరీ అమలు చేయాలని ఆరోగ్యశాఖ మంత్రికి ఏఐటీయూసీ వినతి త్రినేత్రం న్యూస్ హనుమకొండ ప్రతినిధి మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్) పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో వెల్లడించిన పోస్టులకు అదనంగా పోస్టులను పెంచడం…

You cannot copy content of this page