government

TELANGANA

Metro Rail :హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతి..

Trinethram News : ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.19,579 కోట్లు .. కారిడార్ 9లో ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలోమీటర్లు .. కారిడార్ […]

TELANGANA

Kaleshwaram : కాళేశ్వరం సిట్‌కు ప్రభుత్వమే వివరాలు ఇవ్వడం లేదట!

Trinethram News : కాళేశ్వరం అక్రమాలను తేల్చాలని ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ కేసీఆర్ సహా అందర్నీ ప్రశ్నించింది.

TELANGANA

Rythu Nestham : రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. రైతు పక్షపాతి రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ది 16/06/25 రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ

TELANGANA

MLA Jare Adinarayana : అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కృషి మరువలేనిది

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం. సోమవారం రైతుల మద్దతు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతునేస్తం కార్యక్రమం కింద ముఖ్యమంత్రి రేవంత్

ANDHRAPRADESH

TDP : చైర్మన్ పీఠంపై టిడిపి కన్ను

తేదీ : 15/06/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమని విజయవాడ పరిధిలో ఉన్నటువంటి కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికకు

TELANGANA

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్

Trinethram News : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ నిద్రలో కనేది కల.నిద్రపోతున్న సమాజాన్ని…మేల్కొలిపేది కళ.ఆ కళకు ప్రాణంపోసే సినీ పరిశ్రమను…గుర్తించి, గౌరవించే సాంప్రదాయాన్ని…ప్రజా ప్రభుత్వం

ANDHRAPRADESH

Fishing : నేటి నుంచి చేపల వేట పునఃప్రారంభం

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో ఆదివారం నుంచి చేపల వేట తిరిగి ప్రారంభం కానుంది.ఈ మేరకు ఇప్పటికే మత్స్యకారులు ప్రత్యేక ఏర్పాట్లు

ANDHRAPRADESH

Talliki Vandanam : ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలుపై సవా లక్ష ఆంక్షలు,కుంటి సాకులా

చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం పథకం ఎగ్గొట్టడానికి ఈ ఆంక్షల కుట్ర త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, కాకినాడ,జూన్,14: ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన

ANDHRAPRADESH

Strike : 22 నుంచి మున్సిపల్ కార్మికుల సమ్మె

Trinethram News : Andhra : కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని కాంట్రాక్ట్ కార్మికులు ఈ నెల 22 అర్ధరాత్రి నుంచి సమ్మె చేయనున్నట్లు ట్రేడ్ యూనియన్ ప్రకటించింది. జీతాలు

TELANGANA

Gaddar Foundation : గ‌ద్ద‌ర్ ఫౌండేష‌న్‌కు రూ.3 కోట్లు మంజూరు

గ‌ద్ద‌ర్ జ‌యంతి వేడుక‌ల్లో ఫౌండేష‌న్‌కు భాగ‌స్వామ్యం Trinethram News : హైద‌రాబాద్‌: ప్ర‌జా యుద్ధ నౌక గ‌ద్ద‌ర్ ఆలోచ‌న‌లు, ఆయ‌న ఆశ‌యాల‌ను ముందుకు తీసుకెళ్లేందుకు గానూ గ‌ద్ద‌ర్

You cannot copy content of this page

Scroll to Top