ఇంటింటా ‘రామ జ్యోతి’.. ఈ రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి

ఇంటింటా ‘రామ జ్యోతి’.. ఈ రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి అయోధ్య రామాలయంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా పూర్తి అయ్యింది. శ్రీరామోత్సవం కసం మొత్తం నగరాన్ని ఎంతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రధాన మంత్రి…

రేపటి నుంచి ప్రజలందరికీ అయోధ్య శ్రీరాముల వారి దర్శన భాగ్యం

రేపటి నుంచి ప్రజలందరికీ అయోధ్య శ్రీరాముల వారి దర్శన భాగ్యం భక్తులు అయోధ్య బాల రాముల వారిని రేపటి నుంచి దర్శించుకోవచ్చు. దర్శన వేళలు : ఉదయం 7 గంటల నుంచి 11.30 వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి…

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమః సోమవారం, జనవరి 22,2024 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం – హేమంత ఋతువు పుష్య మాసం – శుక్ల పక్షం తిథి:ద్వాదశి రా8.52 వరకు వారం:సోమవారం (ఇందువాసరే) నక్షత్రం:మృగశిర తె6.01 వరకు యోగం:బ్రహ్మం ఉ10.37 వరకు కరణం:బవ…

అయోధ్య ఆలయం ఎదుట పవన్ కల్యాణ్ సెల్ఫీ

అయోధ్య ఆలయం ఎదుట పవన్ కల్యాణ్ సెల్ఫీ దేశవ్యాప్తంగా ప్రముఖులకు ఆహ్వానాలు హాజరైన పవన్ కల్యాణ్ రామ కార్యం అంటే ప్రజా కార్యం అంటూ ట్వీట్

ఇకపై మన బాలరాముడు టెంట్ లో ఉండాల్సిన అవసరంలేదు: ప్రధాని మోదీ

ఇకపై మన బాలరాముడు టెంట్ లో ఉండాల్సిన అవసరంలేదు: ప్రధాని మోదీ అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఉద్వేగభరితంగా సాగిన ప్రధాని మోదీ ప్రసంగం ఇకపై మన బాలరాముడు మందిరంలో ఉంటాడని వెల్లడి ఎన్నో త్యాగాలతో మన రాముడు…

రాముడికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, ఛత్రం సమర్పించిన మోదీ.. పూజ ప్రారంభం

రాముడికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, ఛత్రం సమర్పించిన మోదీ.. పూజ ప్రారంభం.. అయోధ్య ఆలయానికి చేరుకున్న మోదీ పూజలో కూర్చున్న ప్రధాని, ఆరెస్సెస్ చీఫ్ భగవత్

అయోధ్య రామ మందిరం వద్ద రామ్ దేవ్ బాబా ఆసక్తికర వ్యాఖ్యలు

అయోధ్య రామ మందిరం వద్ద రామ్ దేవ్ బాబా ఆసక్తికర వ్యాఖ్యలు బాల రాముడు టెంట్ లో ఉన్నప్పుడు వచ్చానన్న రాందేవ్ బాబా రాముడు టెంట్ నుంచి ఆలయంలోకి వస్తున్నాడని వ్యాఖ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ఠతో రామరాజ్యం ప్రారంభమవుతుందన్న బాబా

అయోధ్యలో నూతనోదయం

అయోధ్యలో నూతనోదయం శతాబ్దాల నిరీక్షణకు, తరాల పోరాటానికి, మన పూర్వీకులు చేసిన ప్రతిజ్ఞకు ముగింపు పలికే రోజు ఎట్టకేలకు వచ్చింది. సనాతన సంస్కృతికి ఆత్మ అయిన ‘రఘునందన్‌ రాఘవ్‌ రామ్‌లల్లా’ తన జన్మస్థలమైన అవధ్‌పురిలోని గొప్ప దైవిక ఆలయంలో ప్రతిష్ఠితమవుతున్నారు. 500…

రామభద్రాచార్యస్వామి.. ఈయన వల్లనే అయోధ్య తీర్పు ఏకపక్షం గా వచ్చింది

రామభద్రాచార్యస్వామి.. ఈయన వల్లనే అయోధ్య తీర్పు ఏకపక్షం గా వచ్చింది. ఈ స్వామీజీ అంధుడు. అయినా ఋగ్వేదం లోని శ్రీరాముల వారికి చెందిన 157 మంత్రాలు, వాటికి భాష్యాలు కోర్టులో చెప్పారు. అంధుడై ఉండి వేదాలు చెప్పడంతోనే అక్కడి వారు ఆశ్చర్యపోయారు.…

ఎన్నో పోరాటాల తర్వాత అద్భుత ఘట్టం సాకారం

ఎన్నో పోరాటాల తర్వాత అద్భుత ఘట్టం సాకారం.. 500 ఏళ్ల కల నెరవేరిందన్న సీఎం యోగి ప్రధాని మోదీ దూరదృష్టి, అంకిత భావంతోనే ఇది సాధ్యంమైంది..

You cannot copy content of this page