మన తెలుగు మహిళకు అమెరికాలో అరుదైన గౌరవం

A rare honor for our Telugu woman in America హైదరాబాద్: మే 20ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజ‌య‌వాడ‌కు చెందిన జ‌య బాదిగకు ఆగ్రరాజ్య మైన అమెరికాలో అరుదైన గౌర‌వం ద‌క్కింది. కాలిఫోర్నియాలోని శాక్ర‌ మెంట్ కౌంటీ సుపీరియ‌ర్ కోర్టు జ‌డ్జిగా…

నేడు లండన్ వెళ్లనున్న ఏపీ సీఎం జగన్

AP CM Jagan will go to London today Trinethram News : అమరావతి : ఏపీ సీఎం జగన్ ఇవాళ విదేశీ పర్యటన సతీమణి భారతితో కలిసి ఆయన రాత్రి 11 గంటలకు విజయవాడ నుంచి లండన్ టూర్…

ఐ ప్యాక్ బృందంతో భేటీ సందర్భంగా సిఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

CM Jagan Mohan Reddy’s key comments during the meeting with the I Pack team. Trinethram News : బెంజ్ సర్కిల్ విజయవాడ : ఎన్నికల ఫలితాలపై తొలిసారిగా స్పందించిన సీఎం జగన్ జూన్ 4 ఏపీ…

ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఓటు తొలగింపు!

ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఓటు తొలగింపు! విజయవాడలో నివసిస్తున్న ఏబీ వెంకటేశ్వరరావు నిన్న ఉదయం ఓటు వేయడానికి వెళ్లిన ఏబీ దంపతులు ఇద్దరి ఓట్లను తొలగించారని తెలిపిన అధికారులు

టీటీడీ విజిలెన్స్ అదుపులో ఫేక్ IAS

Trinethram News : తిరుమల : తిరుమలలో నకిలీ ఐఏఎస్ అధికారి నరసింహారావు ను అదుపులోకి తీసుకున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు.. జాయింట్ సెక్రటరీ హోదాలో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖ సమర్పించిన ఘనుడు.. అతడి వైఖరిపై అనుమానంతో…

వైసీపీలో చేరిన పోతిన మహేష్

Trinethram News : విజయవాడ పశ్చిమ జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్ పార్టీకి, సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బుధవారం సీఎం జగన్ సమక్షంలో పోతిన మహేష్ వైసీపీలో చేరారు. సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి పోతిన మహేష్…

రైల్వే బుకింగ్ కౌంటర్లలో: క్యూఅర్ కోడ్

రైల్వే జనరల్‌ టికెట్ల కొనుగోలును మరింత సులభతరం చేయడంతో పాటు డిజిటల్‌, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు క్యూఆర్‌ కోడ్‌ సౌకర్యాన్ని రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది. తొలి దశలో పైలెట్‌ ప్రాజెక్టు కింద విజయవాడ రైల్వేస్టేషన్‌తో పాటు డివిజన్‌ పరిధిలోని…

దేశంలో భారత రాజ్యాంగం కాదు బీజేపీ రాజ్యాంగమే

YS Sharmila : దేశంలో భారత రాజ్యాంగం పనిచేయడం లేదని ఏపీసీసీ చైర్మన్ వైఎస్ షర్మిల అన్నారు. బీజేపీ రాజ్యాంగం పనిచేస్తుంది. శనివారం విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంపై విశ్వాసం వ్యక్తం చేశారు.…

అమరావతి నిర్మాణానికి రైతులు భూములను త్యాగం చేశారు – మాజీ సీజేఐ

Justice NV Ramana : విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు(Justice NV Ramana) విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు, మహిళలు, రైతులు అమరావతిలో ఘనస్వాగతం పలికారు. ఈ…

You cannot copy content of this page