HYDRA : వీకెండ్ కూల్చివేతలు షురూ చేసిన హైడ్రా

వీకెండ్ కూల్చివేతలు షురూ చేసిన హైడ్రా Trinethram News : హైదరాబాద్ పరిధిలోని అయ్యప్ప సొసైటీలో భవనాన్ని కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు ఇప్పటికే 90 శాతం నిర్మాణం పూర్తి అయిన భవనాన్ని కూల్చేస్తున్న హైడ్రా https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

అపర భగీరథుడు ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి

అపర భగీరథుడు ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం పరిగి నుండి ప్రధాన రహదారులకు 340కోట్లమంజూరు.నస్కల్ వికారాబాద్ నాలుగు లేన్ల రహదారికి 120 కోట్ల మంజూరుపరిగి షాద్ నగర్ రోడ్డు నాలుగు లేన్ల రోడ్డు పనులను 120కోట్లమంజూరుగడిసింగాపూర్…

పవన్ ఆదేశాలు.. సముద్ర తీరంలో రెండు బోట్లు సీజ్

పవన్ ఆదేశాలు.. సముద్ర తీరంలో రెండు బోట్లు సీజ్ Trinethram News : Andhra Pradesh : కాకినాడ జిల్లా వాకపూడి వద్ద సముద్రంలో అక్రమంగా తాబేళ్ల వేట యథేచ్చగా కొనసాగుతోంది. దీంతో తాబేళ్ల సంరక్షణపై డిప్యూటీ CM పవన్ కల్యాణ్…

లోయలో పడిన ఆర్మీ వాహనం.. నలుగురు సైనికులు మృతి

లోయలో పడిన ఆర్మీ వాహనం.. నలుగురు సైనికులు మృతి Trinethram News : జమ్ము కశ్మీర్‌ : Jan 04, 2025, జమ్ము కశ్మీర్‌లోని బందిపూర్‌ జిల్లాలో శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్మీ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో…

ఏపీకి కొత్తగా 10 చేనేత క్లస్టర్లు మంజూరు

ఏపీకి కొత్తగా 10 చేనేత క్లస్టర్లు మంజూరు ఏపీ రాష్ట్రానికి కొత్తగా 10 చేనేత క్లస్టర్లను కేంద్రం మంజూరు చేసింది. కూటమి ప్రభుత్వం నూతన డిజైన్లను ప్రోత్సహించి వారి ఆదాయాన్ని పెంచేందుకు కేంద్రం అమలుచేస్తున్న చిన్నతరహా క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని…

CM Revanth : వ్యవసాయ భూములకు రైతు భరోసా ఇస్తాం-సీఎం రేవంత్‌

వ్యవసాయ భూములకు రైతు భరోసా ఇస్తాం-సీఎం రేవంత్‌ Trinethram News : ప్రతి ఎకరాకు రూ.12 వేలు అందిస్తాం-సీఎం రేవంత్‌ భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు కూడా రైతు భరోసా ఇస్తాం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు పెడుతున్నాం-రేవంత్‌ కొత్త రేషన్‌ కార్డులు…

పిల్లల సోషల్ మీడియా అకౌంట్స్‌కి పేరెంట్స్ సమ్మతి తప్పనిసరి చేయనున్న కేంద్రం

పిల్లల సోషల్ మీడియా అకౌంట్స్‌కి పేరెంట్స్ సమ్మతి తప్పనిసరి చేయనున్న కేంద్రం Trinethram News : పిల్లలకు సోషల్ మీడియా అకౌంట్స్‌కి తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి చేయబోతోంది కేంద్రం. శుక్రవారం కేంద్రం ప్రచురించిన “డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, 2023”…

నాంపల్లి కోర్టుకు వచ్చిన అల్లు అర్జున్!

నాంపల్లి కోర్టుకు వచ్చిన అల్లు అర్జున్! Trinethram News : Hyderabad : సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రూ.50వేల రెండు పూచీకత్తులను సమర్పించాలని అల్లు అర్జున్‌ని కోర్టు ఆదేశించింది. దీంతో కోర్టుకు బెయిల్‌ పూచీకత్తు సమర్పించేందుకు వచ్చిన…

కేసీఆర్ దేశాన్ని శాసించే రోజులొస్తాయి: KTR

కేసీఆర్ దేశాన్ని శాసించే రోజులొస్తాయి: KTR చంద్రబాబు, నితీశ్ కుమార్ లాగా KCRకు టైమ్ వస్తుందని అన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అతివిశ్వాసం వల్ల ఓడిపోయాం. 2024 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 8, బీజేపీకి 8 ఎంపీ సీట్లు వచ్చాయి.…

You cannot copy content of this page