Pawan Kalyan : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న పవన్ కల్యాణ్

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న పవన్ కల్యాణ్ Trinethram News : అమరావతి : నవంబర్12మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 20న జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 16, 17న ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి,…

AP Officials with World Bank : ప్రపంచ బ్యాంక్‌, ఏసియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌తో ఏపీ అధికారుల చర్చలు

ప్రపంచ బ్యాంక్‌, ఏసియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌తో ఏపీ అధికారుల చర్చలు.. Trinethram News : Andhra Pradesh : అమరావతి అభివృద్ధికి ఈ ఏడాది చివరిలోగా రూ.15 వేల కోట్ల రుణం.. సంయుక్తంగా రూ.15 వేల కోట్ల రుణం ప్రకటించిన ఇరు…

Heavy Rains : నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. Trinethram News : అమరావతి బంగాళఖాతంలో ఏర్పడిని ఉపరితల ఆవార్తనం(Surface) కాస్త.. అల్పపీడనం(low pressure)గా రూపాంతరం చెందింది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో మూడు…

“వైసీపీ ఎమ్మెల్యేలతో ముగిసిన వైఎస్‌ జగన్‌ సమావేశం

“వైసీపీ ఎమ్మెల్యేలతో ముగిసిన వైఎస్‌ జగన్‌ సమావేశం… Trinethram News : అమరావతి : వైసీపీ ఎమ్మెల్యేలతో ముగిసిన వైఎస్‌ జగన్‌ సమావేశం.. ప్రతిపక్ష హోదా కోరుతూ కోర్టులో పిటిషన్‌ వేశాం.. కౌంటర్‌కు స్పీకర్‌ సమాధానం ఇవ్వడంలేదు.. ఏపీ అసెంబ్లీలో ఉన్న…

Chandrasekaran met CM Chandrababu : అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ భేటీ

అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ భేటీ Trinethram News : ఏపీ అభివృద్ధికి సంబంధించిన కీలక రంగాలపై చంద్రశేఖరన్‌తో చర్చ పరస్పర సహకారంతో ప్రభుత్వం, టాటా గ్రూప్‌ ముందుకెళ్లాలని నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా మరో 20 హోటళ్ల…

Minister Atchannaidu : భవిష్యత్తు వ్యవసం- ప్రకృతి సేద్యం- మంత్రి అచ్చం నాయుడు

భవిష్యత్తు వ్యవసం- ప్రకృతి సేద్యం- మంత్రి అచ్చం నాయుడుTrinethram News : ఆంధ్ర ప్రదేశ్, అమరావతి:- ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పులను నిలువరించడానికి ప్రకృతి వ్యవసాయం ఒక్కటే మార్గమని, రైతుల్ని చైతన్య పరచటానికి రైతు సాధికారత సంస్థ -వ్యవసాయ శాఖ సమన్వయంతో…

Minister Payyavula Keshav : శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల కేశవ్‌

శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల కేశవ్‌ Trinethram News : అమరావతి : ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly) ప్రారంభమయ్యాయి. శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ (Payyavula Keshav) రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ ప్రసంగం అనంతరం…

రూ.15వేల కోట్ల వినియోగం పై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

రూ.15వేల కోట్ల వినియోగం పై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు Trinethram News : Andhra Pradesh : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచబ్యాంక్, ఏడీబీ ఇచ్చేనిధుల వినియోగం పై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ…

Minister Lokesh : ఏపీలో వాట్సాప్ ద్వారా ఈ నెలాఖరుకు 100 సేవలు: మంత్రి లోకేశ్

ఏపీలో వాట్సాప్ ద్వారా ఈ నెలాఖరుకు 100 సేవలు: మంత్రి లోకేశ్ Trinethram News : అమరావతి ఏపీలో ప్రభుత్వానికి రియల్ టైమ్ గవర్నెన్స్ అనేది ఒక ప్రధాన డేటా వనరుగా ఉండాలని సీఎంచంద్రబాబుఅన్నారు.RTGపై సమీక్షించిన ఆయన ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్…

అమరావతిలో ESI ఆస్పత్రికి కేంద్రం ఓకే!

అమరావతిలో ESI ఆస్పత్రికి కేంద్రం ఓకే! Trinethram News : Andhra Pradesh : ఏపీ రాజధాని అమరావతిలో 500 పడకలతో ESI ఆస్పత్రి,150 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు కేంద్రం సూత్రప్రాయంగా ఓకే చెప్పింది. రాష్ట్ర విభజన తర్వాత…

You cannot copy content of this page