AP Heavy Rains : ఏపీపై అల్పపీడన ప్రభావం..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

ఏపీపై అల్పపీడన ప్రభావం..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. Trinethram News : అమరావతి ఏపీ లో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతోంది వాతావరణశాఖ. అండమాన్ సముద్రంలో నేడు ఉపరితల ఆవర్తనం ఏర్పడనున్నట్లు చెప్పింది.. ఈ ప్రభావంతో ఈనెల 23న ఆగ్నేయ…

Tourism Policy : టూరిజం పాలసీకి ఆమోదం.. ఏపీ కేబినెట్‌ నిర్ణయాలివే

టూరిజం పాలసీకి ఆమోదం.. ఏపీ కేబినెట్‌ నిర్ణయాలివే.. Trinethram News : అమరావతి: సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ టూరిజం పాలసీకి క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.. పర్యాటక ప్రాజెక్టులకు పరిశ్రమ…

అత్యంత వెనుకబడిన మార్కాపురం

అత్యంత వెనుకబడిన మార్కాపురం తేది:20.11.2024.ఏపీ అసెంబ్లీ.అమరావతి.అత్యంత వెనుకబడిన మార్కాపురం తదితర ప్రాంతాల్లో ఈ బి సీ సర్టిఫికెట్ల జారీ విషయంలో రైతుల భూముల గరిష్ట పరిమితి పది ఎకరాలకు పెంచాలి – అసెంబ్లీలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి విన్నపం.**…

Cabinet Meeting : నేడే ఏపీ కేబినెట్‌ భేటీ

నేడే ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్‌.. అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది.. సాయంత్రం 4.00 గంటలకు…

కార్తిక సోమవారం.. విజయవాడ కృష్ణా తీరంలో ఆధ్యాత్మిక శోభ

కార్తిక సోమవారం.. విజయవాడ కృష్ణా తీరంలో ఆధ్యాత్మిక శోభ.. Trinethram News : అమరావతి కార్తిక సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో సందడి నెలకొంది. భక్తులు వేకువజాము నుంచే దర్శనాలకు తరలివచ్చారు.. శ్రీశైలం, విజయవాడ, రాజమహేంద్రవరం, వేములవాడ, భద్రాచలం…

AP Assembly Budget Meeting : నేడు అసెంబ్లీలో పలు కీలక అంశాలపై చర్చ

నేడు అసెంబ్లీలో పలు కీలక అంశాలపై చర్చ..! Trinethram News : అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ అయిదో రోజు అసెంబ్లీ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి.. శాసన మండలికి ఇవాళ సెలవు ప్రకటించారు. ఉదయం…

25% Concession for Senior Citizens : ఏపీలో ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు 25% రాయితీ

Trinethram News : అమరావతి ఏపీలో ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు 25% రాయితీ ఏపీలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు 25% రాయితీ ఇవ్వనున్నట్లు ఏపిఎస్ఆర్టీసీ సంస్థ ప్రకటించింది. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, ఏ ఆర్టీసీ బస్సులోనైనా ఈ…

భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు

భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు.. Trinethram News : అమరావతి.. కార్తిక పౌర్ణమి సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. సముద్ర, నదీతీరాల్లో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు.. అమరావతిలో కృష్ణమ్మ చెంత మహిళలు…

ప్రశ్నోత్తరాలు అనంతరం అసెంబ్లీలో 5 బిల్లులు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం

Trinethram News : అమరావతి ప్రశ్నోత్తరాలు అనంతరం అసెంబ్లీలో 5 బిల్లులు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ ప్రోహిబిషన్ బిల్లు – 2024 ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రసిటీ డ్యూటీ బిల్లు – 2024 ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ ప్రాక్టిషనర్ రిజిస్ట్రేషన్…

APPSC Exam : ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా.. అమరావతి: ఏపీపీఎస్సీ (APPSC) గ్రూప్‌-2 మెయిన్స్‌ రాత పరీక్ష వాయిదా పడింది. వచ్చే ఏడాది జనవరి 5న నిర్వహించాల్సిన ఈ పరీక్షను ఫిబ్రవరి 23కు రీషెడ్యూల్‌ చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి జె.ప్రదీప్‌ కుమార్‌…

You cannot copy content of this page