యోగి వేమన జయంతి సందర్భంగా వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం వైఎస్‌ జగన్‌

19.01.2024అమరావతి యోగి వేమన జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం వైఎస్‌ జగన్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయి రెడ్డి, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి.

రైతులకు ప్రపంచమంతా అండగా నిలవాలి: సీఎం రేవంత్‌రెడ్డి

రైతులకు ప్రపంచమంతా అండగా నిలవాలి: సీఎం రేవంత్‌రెడ్డి దావోస్‌: సమాజానికి ఎంతో సాయం చేస్తున్న రైతులకు ప్రపంచమంతా అండగా నిలవాల్సిన సమయం వచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు.. అన్నదాతలకు కార్పొరేట్‌ తరహా లాభాలు వస్తే ఆత్మహత్యలు ఉండవన్నారు.…

అక్కా చెల్లెమ్మలకు ఆస్తి ఇవ్వగలిగాం : సీఎం జగన్

అక్కా చెల్లెమ్మలకు ఆస్తి ఇవ్వగలిగాం::సీఎం జగన్. ఇళ్ల లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్‌మెంట్ విడుదల చేసిన సీఎం. అమరావతి: 12.77 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు పావలావడ్డీ రుణాలు ఇప్పించామని, ఈ దఫాలో 4.07 లక్షల మందికి వడ్డీ రియింబర్స్‌ కింద రూ.46.9…

నేడు దావోస్ నుంచి లండన్ వెళ్లనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

నేడు దావోస్ నుంచి లండన్ వెళ్లనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.._ మూడు రోజుల పాటు లండన్ లో రేవంత్‌ రెడ్డి పర్యటన

నేడు సీఎం జగన్ హైదరాబాద్ పర్యటన

నేడు సీఎం జగన్ హైదరాబాద్ పర్యటన మేనల్లుడు రాజారెడ్డి ఎంగేజ్మెంట్ కు హాజరుకానున్న సీఎం జగన్ నేడు సాయంత్రం 6.15 నిమిషాలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం జగన్

దీనిపై మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని వర్గమే అసలైన శివసేన అంటూ స్పీకర్‌ రాహుల్‌ నర్వేకర్‌ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

మధ్యాహ్నం 2 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకోనున్న సీఎం జగన్

Trinethram News : నేడు సత్యసాయి జిల్లా లో సీఎం జగన్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన.మధ్యాహ్నం 2 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకోనున్న సీఎం జగన్ బెంగుళూర్ నుంచి రోడ్డు మార్గాన పాలసమద్రం నాసిన్ కు చేరుకోనున్న గవర్నర్…

దావోస్ వరల్డ్ ఎకనమిక్ సదస్సులో పాల్గొనేందుకు జ్యూరిచ్ చేరుకున్న సీఎం

జ్యూరిచ్‌లో దిగిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు దావోస్ వరల్డ్ ఎకనమిక్ సదస్సులో పాల్గొనేందుకు జ్యూరిచ్ చేరుకున్న సీఎం ఘన స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు 15 నుంచి 18 వరకు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు దావోస్‌లో…

ఒంగోలు ఎంపీగా పోటీ చేయనని పలు దఫాలుగా సీఎం జగన్ కు చెప్పా

ఒంగోలు ఎంపీగా పోటీ చేయనని పలు దఫాలుగా సీఎం జగన్ కు చెప్పా. ప్రత్యక్ష రాజకీయాలు గ్యాప్ రావటంతో పార్టీ పనులు చూస్తున్నా. పోటీ విషయంలో అంతిమంగా సీఎం జగన్ నిర్ణయానికి శిరసావహిస్తా. సీనియర్ నేతలు పార్టీని వీడటానికి వారి వ్యక్తిగత…

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

14.01.2024అమరావతి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు అందరికీ మంచి జరగాలంటూ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ సంక్రాంతి శుభాకాంక్షలు సంప్రదాయ పంచెకట్టుతో సతీసమేతంగా వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలో సీఎం…

Other Story

You cannot copy content of this page