WhatsApp Image 2024 02 08 at 5.52.16 PM
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 02 08 at 5.52.16 PM
అమరావతి
సాయంత్రం 5 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి ఢిల్లీ పయనం
రాత్రికి 1 జన్పథ్ నివాసంలో బస చేయనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి.
రేపు ఉదయం 11 గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్న జగన్
ప్రధానితో పాటు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులును కలవబోనున్న జగన్ మోహన్ రెడ్డి.

You cannot copy content of this page