రామాయణం‌ 108 ప్రశ్నలు –జవాబులతో

రామాయణం‌ 108 ప్రశ్నలు –జవాబులతో రామాయణం చదవాలనే ఆసక్తి అందరిలోను పెరగాలనే సదుద్దేశ్యంతో ప్రాథమిక విజ్ఞానం కోసం తయారు చేయబడిన కొన్ని ప్రశ్నలు మాత్రమే ఇవి..

అయోధ్య రామ మందిర ప్రతిష్ట మహోత్సవ శోభాయాత్ర

అయోధ్య రామ మందిర ప్రతిష్ట మహోత్సవ శోభాయాత్ర … బాపట్ల జిల్లా, పిట్టల వాని పాలెం మండలం ఖాజిపాలెం గ్రామం లో ఈ నెల 22 వ తేదీ సోమవారం నాడు అయోధ్య లో రామమందిర ప్రతిష్ట మహోత్సవం ను పురస్కరించుకొని…

అయోధ్యకు చేరుకున్న హైదరాబాదీ లడ్డు

అయోధ్యకు చేరుకున్న హైదరాబాదీ లడ్డు హైదరాబాద్ రామ భక్తులు శ్రీరాముడిపై తన ప్రేమను చాటుకున్నారు. శ్రీరామ్ క్యాటరింగ్ సర్వీసెస్ యజమాని ఎన్.నాగభూషణం రెడ్డి తయారు చేసిన భారీ లడ్డు శనివారం అయోధ్యకు చేరుకుంది. సుమారు 1,265 కేజీల బరువునన ఈ లడ్డు…

నేడు గర్భగుడిలోకి రాములోరి విగ్రహం

నేడు గర్భగుడిలోకి రాములోరి విగ్రహం ఉత్తరప్రదేశ్:జనవరి 20నేడు ప్రధాన ఆలయ గర్భగుడిలోకిఅయోధ్య రాముడి విగ్రహం ప్రవేశించనుంది. దాదాపు 500 ఏళ్ల తర్వాత శ్రీరాముడు తన మందిరా నికి తిరిగి వస్తున్నాడు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉండడంతో నేటి నుంచి బయటి వ్యక్తులను అయో…

అయోధ్య రాములోరి ఆలయానికి మూడంచెల భద్రత.. ఎస్పీజీ కూడా

అయోధ్య రాములోరి ఆలయానికి మూడంచెల భద్రత.. ఎస్పీజీ కూడా.. అయోధ్య: అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రధాని మోదీ (PM Modi) చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది.. వేలాది మంది…

16 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు

తిరుమల 16 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు, శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 69,874 మంది భక్తులు తలనీలాలు సమర్పించిన 26,034 మంది భక్తులు శ్రీ వారి హుండీ ఆదాయం రూ.3.39 కోట్లు.

అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం.. కేసీఆర్‌ను ఆహ్వానించిన శ్రీరామ జన్మభూమి ట్రస్ట్

అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం.. కేసీఆర్‌ను ఆహ్వానించిన శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ KCR | హైదరాబాద్ : ఈనెల 22వ తేదీన అయోధ్యలో జరిగే రామమందిరం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా బీఆర్‌ఎస్ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ తరఫున…

అయోధ్యలోని శ్రీ రామచంద్రమూర్తి మందిరానికి అనేక విరాళాలు అందుతూనే ఉన్నాయి

అయోధ్యలోని శ్రీ రామచంద్రమూర్తి మందిరానికి అనేక విరాళాలు అందుతూనే ఉన్నాయి. బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ రోజు ప్రత్యేక ప్రసాదంగా శ్రీవారి లడ్డూలను నివేదించనున్నారు. ఇక రామ జన్మభూమికి వచ్చే ప్రతి భక్తునికి ఈ లడ్డూను అందించనున్నారు. ఈ లడ్డూలను…

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఓం శ్రీ గురుభ్యోనమః పంచాంగంశ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు, తేదీ … 19 – 01 – 2024,వారం … భృగువాసరే ( శుక్రవారం )శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,ఉత్తరాయణం – హేమంత ఋతువు,పుష్య మాసం – శుక్ల పక్షం,…

రామమందిర నిర్మాణంతో కల నెరవేరుతోంది: ప్రధాని నరేంద్ర మోడీ

రామమందిర నిర్మాణంతో కల నెరవేరుతోంది: ప్రధాని నరేంద్ర మోడీ దేశమంతా భక్తిభావంతో మునిగితేలిపోతుంది.. ఈ నెల 22న బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది.. సాధు సంతుల సూచనలతో 11 రోజుల పాటు అనుష్ఠానం చేస్తున్నాను..

You cannot copy content of this page