నేడు అయోధ్యకు చంద్రబాబు, పవన్

నేడు అయోధ్యకు చంద్రబాబు, పవన్ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ నేడు అయోధ్యకు వెళుతున్నారు. రామజన్మభూమి అయోధ్యలో రాములోరి విగ్రహ ప్రతిష్టకు వీరిరువురూ హాజరు కానున్నారు.. ఇప్పటికే వీరిద్దరికీ ఆహ్వానం రావడంతో వీరిద్దరూ ఈరోజు బయలుదేరి అయోధ్యకు…

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 21-జనవరి-2024ఆదివారం తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ నిన్న 20-01-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 76,041 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 28,336 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం…

నేటి నుంచి శబరిమల ఆలయం మూసివేయనున్నారు అధికారులు

నేటి నుంచి శబరిమల ఆలయం మూసివేయనున్నారు అధికారులు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. శబరిమలలో దర్శనాలు ముగిశాయి.. ఇవాళ ఉదయం ప్రత్యేక పూజలతో శబరిమల ఆలయాన్ని మూసివేయనున్నారు.. అయ్యప్పస్వామిని 50 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. ఆలయానికి ఇప్పటివరకు…

రేపే అయోధ్య భవ్యరామమందిర ప్రాణప్రతిష్ఠ

రేపే అయోధ్య భవ్యరామమందిర ప్రాణప్రతిష్ఠ అయోధ్య భవ్యరామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుకకు రంగం సిద్ధమైంది. మరో 24 గంటల్లో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కన్నులపండువగా జరగనుంది. ఈ బృహత్తర ఘట్టాన్ని వీక్షించేందుకు ఇప్పటికే లక్షల మంది రామభక్తులు అయోధ్యకు చేరుకున్నారు.. 22వ…

తిరుపతిలో ఆదివారం కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుపతిలో ఆదివారం కొనసాగుతున్న భక్తుల రద్దీ తిరుపతి :జనవరి 21తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ రోజు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు క్యూ కాంప్లెక్స్‌లో 10 కంపార్టు మెంట్లలో వేచి ఉన్నారు.…

వేములవాడలో నేటి నుండి నిరంతర దర్శనం

వేములవాడలో నేటి నుండి నిరంతర దర్శనం రాజన్న జిల్లా: జనవరి 21నేటి నుండి వేముల‌వాడ రాజ‌న్న ద‌ర్శ‌నం నిరంత‌రం కొన‌సాగ‌నుంది. వేములవాడ రాజన్న సన్నిధికి క్రమంగా సమ్మక్క భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా రాజన్న అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ‌,…

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమఃఆదివారం, జనవరి 21, 2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షంతిథి:ఏకాదశి రా9.20 వరకువారం:ఆదివారం (భానువాసరే)నక్షత్రం:రోహిణి తె5.41 వరకుయోగం:శుక్లం మ12.22 వరకుకరణం:వణిజ ఉ9.46 వరకు తదుపరి భద్ర రా9.20 వరకువర్జ్యం:రా9.44 – 11.19దుర్ముహూర్తము:సా4.16…

భక్తులకు నిరంతరాయంగా దర్శనం

భక్తులకు నిరంతరాయంగా దర్శనం సమ్మక్క సారలమ్మ జాతర దృష్ట్యా ఆలయ అధికారుల నిర్ణయం ఫిబ్రవరి నెలలో జరుగు సమ్మక్క,సారలమ్మ జాతర దృష్ట్యా శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఈనెల 21 నుండి 28…

అయోధ్యలో శ్రీరాములవారి ప్రాణ ప్రతిష్ట మహోత్సవం

అయోధ్యలో శ్రీరాములవారి ప్రాణ ప్రతిష్ట మహోత్సవం బాపట్ల పట్టణంలో అయోధ్య రామ మందిరం ది.22.01.24 న శ్రీరాములవారి ప్రాణ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా భావపురి పురవీధులలో శనివారం శ్రీరామ జయ రామ జయ జయ రామ అను నామ సంకీర్తనతో అక్షింతలు,…

ప్రత్యేక విమానంలో అయోధ్యకు తిరుపతి లడ్డు

ప్రత్యేక విమానంలో అయోధ్యకు తిరుపతి లడ్డు ఉత్తర ప్రదేశ్: జనవరి 20కళియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఎంతో ప్రత్యేకత ఉంది.. భక్తుల నుంచి భారీ డిమాండ్‌ ఉంటుంది.. అయితే, ఇప్పుడు ఆ లడ్డు అయోధ్యకు చేరుకున్నాయి. శ్రీవారికి…

You cannot copy content of this page