అయోధ్యకు పోటెత్తుతున్న భక్తులు

Trinethram News : యూపీలోని అయోధ్య రామమందిరానికి భక్తజనం భారీగా పోటెత్తుతున్నారు. ప్రాణప్రతిష్ట కార్యక్రమం ముగిశాక.. గత 11 రోజుల్లో దాదాపు 25 లక్షల మంది భక్తులు శ్రీరాముడిని దర్శించుకున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఆలయ హుండీకి రూ. 11 కోట్ల…

ఓం శ్రీ గురుభ్యోనమఃపంచాంగం

ఓం శ్రీ గురుభ్యోనమః పంచాంగంశ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు, తేదీ … 02 – 02 – 2024,వారం … భృగువాసరే ( శుక్రవారం )శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,ఉత్తరాయణం – హేమంత ఋతువు,పుష్య మాసం – బహళ పక్షం,…

అయోధ్య‌కు కాలిన‌డ‌క‌న 350మంది ముస్లీంలు భక్తులు

Trinethram News : లక్నో :ఫిబ్రవరి 01రాములోరిని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఈ కోవ‌లో ముస్లీంలు కూడా రాముని ద‌ర్శ‌నం కోసం వ‌స్తున్నారు. తాజాగా ల‌క్నో నుంచి 350మంది ముస్లీంలు రాముని ద‌ర్శ‌నం…

జ్ఞానవాపి మసీదులో హిందువులు పూజలు చేసుకోవచ్చు

Trinethram News : వారణాసి కోర్టు కీలక ఆదేశాలు జ్ఞానవాపి మసీదులోని దక్షిణ సెల్లార్ లో పూజలు చేసుకోవచ్చన్న కోర్టు పూజలకు ఏర్పాట్లు చేయాలని, పూజారిని నియమించాలని ఆదేశాలు తాము పై కోర్టులో సవాల్ చేస్తామన్న మసీదు కమిటీ

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమఃబుధవారం, జనవరి 31,2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షంతిథి:పంచమి ఉ8.22 వరకువారం:బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం:హస్త రా10.08 వరకుయోగం:సుకర్మ ఉ9.36 వరకుకరణం:తైతుల ఉ8.22 వరకు తదుపరి గరజి రా9.13 వరకువర్జ్యం:ఉ.శే.వ6.45వరకదుర్ముహూర్తము:ఉ11.51 – 12.35అమృతకాలం:మ3.32 –…

యాదాద్రి ఆలయానికి భారీగా ఆదాయం

Trinethram News : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన హుండీకి భారీగా ఆదాయం వచ్చింది. గత 25 రోజుల్లో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి హుండీకి నగదు రూపంలో రూ. 2,32,22,689 ఆదాయం వచ్చింది. కానుకల రూపంలో 230…

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమః మంగళవారం,జనవరి 30,2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షంతిథి:పంచమి పూర్తివారం:మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం:ఉత్తర రా7.47 వరకుయోగం:అతిగండ ఉ9.11 వరకుకరణం:కౌలువ రా7.19 వరకు తదుపరి తైతుల తె6.16 వరకువర్జ్యం:తె5.01నుండిదుర్ముహూర్తము:ఉ8.52 – 9.37 మరల రా10.57…

శ్రీ తిమ్మప్ప స్వామి హుండి ఆదాయం రూ.24,07,139

శ్రీ తిమ్మప్ప స్వామి హుండి ఆదాయం రూ.24,07,139 మల్దకల్: ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం రూ.24,07,139 వచ్చినట్లు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరమ్మ దేవాలయ చైర్మన్ ప్రహ్లాద రావు ఈవో సత్య చంద్రారెడ్డి…

ముగిసిన దుర్గగుడి పాలకమండలి సమావేశం.. చర్చించిన అంశాలివే

విజయవాడ: నగరంలోని శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి (ఇంద్రకీలాద్రి) 8వ పాలకమండలి సమావేశం సోమవారం నాడు జరిగింది. ఈ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది.. ఈ సమావేశానికి పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈఓ రామారావు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక…

6 రోజుల్లో 19 లక్షల మంది దర్శనం

Trinethram News : అయోధ్య బాలక్ రామ్‌ను కేవలం 6 రోజుల్లోనే 19 లక్షల మంది దర్శించుకున్నట్లు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. దేశ నలుమూల నుండి భారీగా భక్తులు తరలివస్తున్నట్లు వెల్లడించింది. ఈనెల 22 నుండి నిన్నటి వరకు 18.75…

You cannot copy content of this page