రెండో రోజు పూర్తయిన మేడారం హుండీల లెక్కింపు

TRINETHRAM NEWS

71 హుండీలను లెక్కించిన అధికారులు.

రెండో రోజు 2 కోట్ల 98 లక్షల 35 వేల ఆదాయం.

నగదును బ్యాంక్ వారికి అప్పగించిన దేవాదాయ శాఖ అధికారులు.

ఇప్పటివరకు లెక్కించిన 205 హుండీలలో 6 కోట్ల 13 లక్షల 75 వేల ఆదాయం.

You cannot copy content of this page

Scroll to Top