శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమఃశుక్రవారం,ఫిబ్రవరి 9,2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షంతిథి:చతుర్దశి ఉ7.48 వరకు తదుపరి అమావాస్య తె5.42 వరకువారం:శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం:శ్రవణం రా12.31 వరకుయోగం:వ్యతీపాతం రా8.03 వరకుకరణం:శకుని ఉ7.48 వరకు తదుపరి చతుష్పాత్ రా6.45 వరకు…

భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో వెండి వాకిలి దర్శనం

భద్రాచలం: భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో వెండి వాకిలి దర్శనం బుధవారం ప్రారంభమైంది. ఆలయ ప్రవేశానికి మొత్తం 3 మార్గాలు ఉండగా.. ఉచిత దర్శనం దారిలో ఇప్పటికే ఇత్తడి తాపడం ఉంది. అంతరాలయంలో బంగారు వాకిలి గతంలోనే ఏర్పాటు చేశారు. వీటి…

ప్రారంభం కానున్న మాఘమాసం పెళ్లిళ్లు

మాఘమాసం ప్రారంభం కానుండటంతో పెళ్లి సందడి నెలకొంది. పట్టణాలతో పాటు గ్రామాల్లో సన్నాయి మేళాలు మోగనున్నాయి. ఈనెల 11 నుంచి మాఘమాసం ప్రారంభ మవుతుంది. వివాహ ముహుర్తాల వివ‌రాలు ఇలా.. మాఘమాసం: ఫిబ్రవరి 13,14,17,18,24,28,29 తేదీల‌తో పాటు మార్చి 2,3 తేదీలు.…

నేటి నుండి రాజన్న ఆలయ ధర్మశాలలు e Ticketing ద్వారా బుకింగ్

వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ధర్మశాలల బుకింగ్ కొరకు నేటి నుండి ఆలయ అధికారులు ఈ టికెటింగ్ సేవలను అందుబాటులోని తీసుకువచ్చారు. ఇకనుండి ఎవరైనా దేవాలయ రూమ్ లు (ధర్మశాలలు) కావాలనుకునేవారు ఈ టికెటింగ్ సేవలను వినియోగించుకొనగలరని ,…

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమః బుధవారం, ఫిబ్రవరి 7,2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షంతిథి:ద్వాదశి ఉ11.03 వరకువారం:బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం:పూర్వాషాఢ రా2.52 వరకుయోగం:వజ్రం రా1.24 వరకుకరణం:తైతుల ఉ11.03 వరకు తదుపరి గరజి రా10.18 వరకువర్జ్యం:మ12.52 – 2.25దుర్ముహూర్తము:ఉ11.52…

నేడు మేడారం, కన్నెపల్లిలో గుడిమెలిగే పండుగ

Trinethram News : ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలో సారలమ్మ ఆలయాల్లో పూజారుల ప్రత్యేక పూజలు.. మేడారం మహాజాతర ప్రారంభానికి నాంది గుడిమెలిగే పండుగ అని తెలిపిన పూజారులు.. సమ్కక్క సారలమ్మ ఆలయాల పైకప్పులను గడ్డితో కప్పనున్న పూజారులు.

బిజెపి ఆధ్వర్యంలో అయోధ్యకు గుంటూరు నుంచి ప్రత్యేక రైలు ప్రారంభం

గుంటూరు జిల్లా నుంచి 1460 మంది రామ భక్తులు ప్రయాణం బుధవారం జెండా ఊపి రైలు ప్రయాణాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి బుధవారం మధ్యాహ్నం 1:00 గంటకు ప్రయాణం మొదలుపెట్టిన రైలు బండి శుక్రవారం ఉదయం…

శబరిమల కోసం బడ్జెట్ ₹27.60 కోట్లు కేటాయించింది!!

Trinethram News : శబరిమల అభివృద్ధి పట్ల దాని ఉదారవాద దృక్పథానికి అనుగుణంగా, శబరిమల మాస్టర్ ప్లాన్‌కు సంబంధించిన కార్యకలాపాలను చేపట్టడానికి రాష్ట్ర బడ్జెట్ ₹ 27.6 కోట్లు కేటాయించింది. ట్రావెన్‌ కోర్ దేవస్వోమ్ బోర్డు ప్రకారం, ఆధునిక మరియు పర్యావరణ…

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ 07-ఫిబ్రవరి-2024బుధవారం తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ నిన్న 06-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 64,345 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 20,788 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.71 కోట్లు…

మేడారం జాతరలో ఉచిత వైఫై సేవలు

ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో మేడారం సమ్మక్క – సారలమ్మ మహాజాతరలో కమ్యూనికేషన్ సేవలు ఎంతో కీలకం కానున్నాయి. మెరుగైన సేవలు అందించేందుకు BSNL సిద్ధమైంది. జాతరలో సిగ్నలింగ్ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు భక్తులకు ఉచిత వైఫై సేవలు అందించేందుకు…

You cannot copy content of this page