KTR : రేవంత్ రెడ్డి.. తెలంగాణ, కొడంగల్ నీ అయ్య జాగీరు అనుకుంటున్నావా?

రేవంత్ రెడ్డి.. తెలంగాణ, కొడంగల్ నీ అయ్య జాగీరు అనుకుంటున్నావా? Trinethram News : రైతులు వాళ్ల సొంత భూములు ఇవ్వమని అంటే వాళ్లకి బేడీలు వేసి జైల్లో పెడతావా.. రేవంత్ రెడ్డి నువ్వేమైనా రారాజు అనుకుంటున్నావా? ప్రజాస్వామ్యంలో అత్యున్నత వేదిక…

Earthquake : మేఘాలయలో భూకంపం

మేఘాలయలో భూకంపం Trinethram News : మేఘాలయ Dec 16, 2024, మేఘాలయలో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 3.9గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (ఎన్‌సిఎస్‌) వెల్లడించింది. మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో సోమవారం…

EWS కోటా వల్ల నిరుద్యోగులు నష్టపోతున్నారు.. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

EWS కోటా వల్ల నిరుద్యోగులు నష్టపోతున్నారు.. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న Trinethram News : ఈడబ్ల్యూఎస్(EWS) కోటా వల్ల ఎస్సీ(SC), ఎస్టీ(ST), బీసీ(BC), మైనారిటీ, నిరుద్యోగులు( నష్టపోతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. తెలంగాణ శాసన మండలి సమావేశాలలో ఆయన…

అజ్ఞాతం వీడిన వైసీపీ మాజీ మంత్రి

అజ్ఞాతం వీడిన వైసీపీ మాజీ మంత్రి Trinethram News : Andhra Pradesh : Dec 16, 2024, వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నాని అజ్ఞాతం వీడినట్లు తెలుస్తోంది. మచిలీపట్నంలోని తన నివాసంలో వైసీపీ నేతలు, కార్యకర్తలతో…

Atchannaidu : జిల్లాలో హత్యా రాజకీయాలకు తావు లేదు: మంత్రి అచ్చెన్నాయుడు

జిల్లాలో హత్యా రాజకీయాలకు తావు లేదు: మంత్రి అచ్చెన్నాయుడు Trinethram News : పలాస శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీ నేత హత్య కుట్రపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్, ఎస్పీతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. వైసీపీ…

Tirumala : తిరుమలలో శ్రీవారి భక్తులకు అలర్ట్

తిరుమలలో శ్రీవారి భక్తులకు అలర్ట్ తిరుమల : ఏపీలో నేటి నుంచి ధనుర్మాసం ప్రారంభమవడంతో తిరుమలలో రేపటి నుంచి జనవరి 14 వరకు సుప్రభాత సేవలను రద్దు చేశారు.ఈ విషయాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ట్వీట్ చేశారు. సుప్రభాతానికి బదులుగా…

సంధ్య థియేటర్ ఘటన.. పోలీసులు సంచలన విషయాలు వెల్లడి

సంధ్య థియేటర్ ఘటన.. పోలీసులు సంచలన విషయాలు వెల్లడి.. Trinethram News : హైదరాబాద్ : సంధ్య థియేటర్ ఘటన కేసులో హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు మరో ట్విస్ట్‌ను రివీల్ చేశారు. డిసెంబర్ 4న పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య…

MLC Kavita : రేవంత్ ఢిల్లీ వెళ్లి ఏం సాధించారు.. కవిత సూటి ప్రశ్న

రేవంత్ ఢిల్లీ వెళ్లి ఏం సాధించారు.. కవిత సూటి ప్రశ్న Trinethram News : హైదరాబాద్ : జగిత్యాల కేంద్రంగా సిల్క్ వార్మ్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శాసనమండలిలో ఈరోజు(సోమవారం) కవిత మాట్లాడారు.రైతులను…

Manchu Manoj : జనసేనలోకి మంచు మనోజ్‌.. క్లారిటీ ఇచ్చిన నటుడు

జనసేనలోకి మంచు మనోజ్‌.. క్లారిటీ ఇచ్చిన నటుడు Trinethram News : Dec 16, 2024, సినీ నటుడు మంచు మనోజ్‌ జనసేనలో చేరబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. సోమవారం ఆళ్లగడ్డ వచ్చిన ఆయన దీనిపై స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతానికి ఏమీ…

You cannot copy content of this page