పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి బిసిలకు రిజర్వేషన్ ఖరారు

పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి బిసిలకు రిజర్వేషన్ ఖరారు? త్రినేత్రం న్యూస్, మార్కాపురం నియోజకవర్గం. జిల్లారేసు లో కొనకనమిట్ల మండలం టిడిపి పార్టీ అధ్యక్షులు మూరబోయిన బాబురావు యాదవ్ బడుగు బలహీన వర్గల ఆశ కిరణం కష్టకాలం లో…

వాహనదారులను ఇబ్బంది పెడుతున్న ఫ్లెక్సీలు

తేదీ:06/01/2025వాహనదారులను ఇబ్బంది పెడుతున్న ఫ్లెక్సీలు. విస్సన్నపేట 🙁 త్రినేత్రం న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,ఎన్టీఆర్ జిల్లా,తిరువూరు నియోజకవర్గం , విస్సన్నపేట మండలంలో దుకాణ సముదాయాల మూసివేత ప్రధాన రహదారిని ఆక్రమించి ఫ్లెక్సీలు కడుతున్నారు విసన్నపేట నుండి ఏ కొండూరు వెళ్లే రోడ్డులో ప్రమాదాలు…

BRS Party : కార్యకర్తలకు అండగా brs పార్టీ

కార్యకర్తలకు అండగా brs పార్టీ డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. కార్యకర్తలకు అండగా బిఆర్ఎస్-బీఆర్ఎస్ కార్యకర్తలకు బీమా ధీమా-కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్టం అభివృద్ధి పథంలో ప్రయాణం-ప్రభుత్వం 15 వేలు ఇస్తామని చెప్పి 12 వేలే అంటూ సవాలక్ష కండీషన్లు పెట్టి, జనవరి…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన దేవరకొండ శాసన సభ్యులు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన దేవరకొండ శాసన సభ్యులు. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. డిండి ఎత్తిపోతల పథకానికి, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ఏదుల రిజర్వాయర్ నుండి నీటిని తీసుకోవడానికి మంత్రివర్గం ఆమోదించిన సందర్భంగా నేడు…

Dindi Project : ఏదుల నుండి డిండి ప్రాజెక్టుకు నీటి మల్లింపుకు ప్రభుత్వం క్రీం సిగ్నల్.

ఏదుల నుండి డిండి ప్రాజెక్టుకు నీటి మల్లింపుకు ప్రభుత్వం క్రీం సిగ్నల్. డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం. ఏదుల నుండి దిండి ప్రాజెక్టులో కి నీటిని మళ్లింపు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం శుభపరిణామమని ప్రభుత్వ నిర్ణయం, సీఎం రేవంత్ రెడ్డి…

డాక్టర్ స్పందిస్తే మా బాబు బతుకుతుండే

వికారాబాద్ జిల్లా డాక్టర్ స్పందిస్తే మా బాబు బతుకుతుండేవికారాబాద్ నియోజకవర్గ త్రినేత్రం ప్రతినిధి వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ నిర్లక్ష్యంతొ నాలుగురోజుల పసికందు మృతి చెందాడంటూ ఆరోపిస్తూన వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండల్ మాదిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన బిక్షపతి బార్య…

BRS Leaders Dharna : వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో బిఆర్ఎస్ నాయకులు ధర్నా

వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో బిఆర్ఎస్ నాయకులు ధర్నా వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ధర్నా వికారాబాద్ మున్సిపల్ పరిధిలో ఎన్టీఆర్ చౌరస్తాలో బీ అర్ఎస్ నాయకుల ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గోపాల్ మాట్లాడుతూ రైతులకు రైతుబంధు…

పంచాయతీ ఎన్నికల్లో బీసీ జెండా ఎగరాలి : చిరంజీవులు

పంచాయతీ ఎన్నికల్లో బీసీ జెండా ఎగరాలి : చిరంజీవులు..!! Trinethram News : హైదరాబాద్ – రాష్ట్రంలో త్వరలో జరుగు పంచాయతీ ఎన్నికల్లో జనరల్ సీట్లలో బీసీలు అభ్యర్థులుగా నిలబడి గెలవాలని ఇంటలెక్చువల్ ఫోరమ్ చైర్మన్ టీ చిరంజీవులు పిలుపునిచ్చారు. ఆదివారం…

Pensions : ఏపీలో ఈ రోజు నుంచే పెన్షన్లపై తనిఖీలు

ఏపీలో ఈ రోజు నుంచే పెన్షన్లపై తనిఖీలు Trinethram News : ఏపీలో సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్, వికలాంగుల పెన్షన్ల తనిఖీలు,పునర్విచారణ కోసం ప్రభుత్వం సిద్ధమైంది. మంచానికే పరిమితమై రూ.15వేల పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్ దారుల ఇళ్లకు వెళ్లి…

ఏపీలో ఏప్రిల్ 1 నుంచి మరో పథకం అమలు: టీడీపీ

ఏపీలో ఏప్రిల్ 1 నుంచి మరో పథకం అమలు: టీడీపీ Trinethram News : Andhra Pradesh : ఏపీలో ఎన్నికలకు ముందు ఇచ్చిన మరో హామీ అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని టీడీపీ ట్వీట్ చేసింది. కోటీ…

You cannot copy content of this page