డాక్టర్ స్పందిస్తే మా బాబు బతుకుతుండే

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా

డాక్టర్ స్పందిస్తే మా బాబు బతుకుతుండే
వికారాబాద్ నియోజకవర్గ త్రినేత్రం ప్రతినిధి

వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ నిర్లక్ష్యంతొ నాలుగురోజుల పసికందు మృతి చెందాడంటూ ఆరోపిస్తూన వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండల్ మాదిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన బిక్షపతి బార్య స్వప్న దంపతులకు గత రెండు రోజుల క్రితం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సీజేరీన్ చేశారు. డెలివరీ చేయగా బాబు జన్మించాడు బాబు ఆరోగ్యంగా ఉన్నడని తెలిపిన డాక్టర్ ఈ రోజు రాత్రి ఒంటిగంట సమయంలో బాబుకు ఎక్కిళ్లు వచ్చాయని తెలిపారు ఒకవేళ డాక్టర్ అప్పుడే స్పందిస్తే తమ బాబు బతుకుతుండే కానీ వస్తున్న అని కాలయాపన చేసి ఎంత సేపటికి రకపోవడంతో బాబు మృతి చెందడాని బాధితులు ఆరోపిస్తున్నారు .డాక్టర్ సమాయానికి వచ్చి ఉంటే మా బాబు బతికుండేవాడని డాక్టర్ పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయలని వారు ఆసుపత్రి ముందు బైటాయించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top