ఇరాన్ అధ్యక్షుడు దుర్మరణం.. ప్రధాని మోడీ సంతాపం

President of Iran’s tragic death.. Prime Minister Modi’s condolence అజర్ బైజాన్ దేశ పర్యటన ముగించుకుని ఇరాన్ తిరిగి వెళ్తుండగా ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరబ్డొల్లాహియాన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో కుప్పకూలిపోయింది.ఈ…

ఇరాన్‌ అధ్యక్షుడు ఎబ్రహీం రైసీ దుర్మరణం

Ebrahim Raisi, the president of Iran, has died ఇరాన్ అధ్యక్షుడు ఎబ్రహీం రైసీ (63) దుర్మరణం చెందినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ అధికారికంగా ప్రకటించింది. హెలీకాప్టర్ ప్రమాదంలో ధ్యక్షుడు ఎబ్రహీం రైసీ మృతి చెందినట్లు వెల్లడించింది.…

తమిళనాడు రాజకీయ క్షేత్రంలోకి నారా లోకేశ్.. ఆ పార్టీ అధ్యక్షుడి కోసం క్యాంపెనింగ్!

Trinethram News : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకుడు లోకేశ్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఆయన ఇప్పటికే యువగళం పేరుతో ఏపీ వ్యాప్తంగా పాదయాత్ర చేసి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారారు. అయితే ఎన్నికలు…

ఇన్ స్టాలో కేటీఆర్ పోస్ట్‌.. స్పందించిన హీరోయిన్ సమంత

Trinethram News : మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇన్ స్టాగ్రామ్ లో ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘జీవితం మిమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టినా.. చిరునవ్వుతో ఎదుర్కోవాలి’ అనే క్యాప్షన్‌ను జత చేశారు. ఇక ఈ పోస్ట్‌పై టాలీవుడ్…

‘రాముడు మాకు కూడా దేవుడు’.. కాంగ్రెస్, బీజేపీపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Trinethram News : రాముడు మాకు కూడా దేవుడే. రాముడికి మొక్కుదాం.. ఓటుతో ఎన్నికల్లో బీజేపీనీ తొక్కుదాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ఘట్‌కేసర్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ఐదేళ్లు…

సమాజ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా వాండ్రాసి పెంచలయ్య

సమాజ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా వాండ్రాసి పెంచలయ్యను ఎన్నుకున్నట్లు సమాజ సేవా సమితి రాష్ట్ర కార్యదర్శి చింతాబాబు తెలిపారు బుధవారం జరిగిన సమాజ సేవా సమితి రాష్ట్ర సమావేశంలో రాష్ట్ర కమిటీ వాండ్రాసి పెంచలయ్యను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు ఈ…

క్రోసూరు టీడీపీ కార్యాలయం దగ్ధం పై తీవ్రస్థాయిలో మండిపడ్డ బాబు

Chandrababu : పల్నాడు జిల్లా క్రోసూరులోని టీడీపీ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(Chandrababu) స్పందించారు. టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టడంపై వైసీపీ పోకిరి వర్గంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనిపై చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు.…

You cannot copy content of this page