శుభాకాంక్షలు తెలిపిన కెవిఆర్

తేదీ: 01/01/2024.శుభాకాంక్షలు తెలిపిన కెవిఆర్.కుక్కునూరు: (త్రినేత్రం) న్యూస్; ప్రతినిధి;ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా, కుక్కునూరు మండలం టిడిపి నాయకులు, దాడి సత్యం, సురేష్, వాసు, లక్ష్మణరావు, మండల ప్రధాన కార్యదర్శి కెవిఆర్ , మండల మహిళా అధ్యక్షురాలు వనమా భాగ్యలక్ష్మి, మండల…

పారిశుద్యం తక్కువ – దోమలు ఎక్కువ

పారిశుద్యం తక్కువ – దోమలు ఎక్కువమడగడ గ్రామ గౌడు విధి లో “పడకేసిన పారిశుధ్యం” పట్టించుకోనీ అధికారులు. అరకులోయ/జనవరి 2: త్రినేత్రం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్: అరకులోయ మండలము,మడగడ మేజరు పంచాయతీ గౌడు విధిలో, సీసీ రోడ్డు, మరియూ డ్రైనేజీ, లేక…

వసూలు చేసిన ఆభరణాలు

తేదీ: 01/01/2024.వసూలు చేసిన ఆభరణాలు.ఏలూరు జిల్లా:(త్రినేత్రం) న్యూస్;ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా లోని అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుల నుండి 13 కేజీల ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. విలువ సుమారు 50 లక్షలు ఉంటుందని అనడం జరిగింది.…

మద్యం మత్తులో కరెంట్ తీగలపై పడుకున్నాడు

మద్యం మత్తులో కరెంట్ తీగలపై పడుకున్నాడు Trinethram News : మన్యం జిల్లా పాలకొండ మండలం ఎం.సింగిపురంలో గ్రామస్థులను హడలెత్తించిన ఓ తాగుబోతు మద్యం మత్తులో కరెంటు స్తంభంపైకి ఎక్కుతుండటంతో చూసిన పలువురు వెంటనే ట్రాన్స్ ఫార్మర్ ఆపేశారు అతను ఆగకుండా…

ఎరువుల కొరత గురించి ఎమ్మెల్యే నల్లమిల్లి అధికారులతో సమీక్ష

ఎరువుల కొరత గురించి ఎమ్మెల్యే నల్లమిల్లి అధికారులతో సమీక్ష త్రినేత్రం: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి, 31/12/2024 నియోజకవర్గంలో ఏ ఒక్క రైతు ఎరువుల కొరత ఎదుర్కోకూడదు – ఎమ్మెల్యే నల్లమిల్లి మండలంలో రైతులు యూరియా మరియు డి ఏ పి సరఫరా…

న్యూ ఇయర్‌ సందర్భంగా పోలీసుల ఆంక్షలు

Trinethram News : విశాఖ న్యూ ఇయర్‌ సందర్భంగా పోలీసుల ఆంక్షలు రాత్రి ఒంటిగంట వరకే హోటళ్లు, పబ్‌లకు అనుమతి రాత్రి 8 గంటల నుంచి రేపు ఉ.5 వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఆర్టీసీ కాంప్లెక్స్‌ అండర్‌పాస్‌ వే సహా.. తెలుగుతల్లి…

రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు 12 రోజులు రిమాండ్

రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు 12 రోజులు రిమాండ్ ఏపీలో సంచలనం రేపిన పేర్ని నాని, పేర్ని జయసుధలకు సంబంధించిన గోదాముల్లో రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. Trinethram News : విజయవాడ: మచిలీపట్నంలో…

లోకేష్ మార్క్ – మంగళగిరిలో లక్షకుపైగా టీడీపీ మెంబర్ షిప్ !

లోకేష్ మార్క్ – మంగళగిరిలో లక్షకుపైగా టీడీపీ మెంబర్ షిప్ ! Trinethram News : Andhra Pradesh : తెలుగుదేశం పార్టీ చరిత్రలో రెండో సారి మాత్రమే గెలిచిన మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ తనదైన ముద్ర వేస్తున్నారు. 90…

స్పేడెక్స్ ప్రయోగ సమయంలో స్వల్ప మార్పు

Trinethram News : విశాఖపట్నం స్పేడెక్స్ ప్రయోగ సమయంలో స్వల్ప మార్పు ఏపీలో తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి నేడు PSLV C-60 ద్వారా స్పేడెక్స్ ప్రయోగంలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. రాత్రి 9.58 గంటలకు బదులుగా 10…

నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన శాసనసభ్యులు

తేదీ: 30/12/2024.నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన శాసనసభ్యులువిస్సన్నపేట: (త్రినేత్రం) న్యూస్; ప్రతినిధి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం, విసన్నపేట నుండి సత్తుపల్లి వెళ్లే రోడ్డు మార్గంలో ఉన్నటువంటి వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు…

You cannot copy content of this page