త్వరలో విశాఖ, విజయవాడల్లో మెట్రో డబుల్ డెక్కర్

త్వరలో విశాఖ, విజయవాడల్లో మెట్రో డబుల్ డెక్కర్ ఏపీలో మెట్రో రైల్ ప్రాజెక్టుల్లో భాగంగా విశాఖపట్నం, విజయవాడలో 23.70 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ మోడల్ అమలు చేయబోతున్నారు. విశాఖలో మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం వరకు, గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్…

రేపట్నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు

రేపట్నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు Trinethram News : ఆంధ్రప్రదేశ్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దాదాపు 475 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న ఇంటర్ విద్యార్ధులకు సైతం మధ్యాహ్న భోజన పథకం అమలు చేసేందుకు కూటమి సర్కార్…

Red Sandalwood : తిరుమల కొండపై నుంచి ఎర్రచందనం తరలింపు

తిరుమల కొండపై నుంచి ఎర్రచందనం తరలింపు Trinethram News : తిరుమల : ఏపీలో ఎర్రచందనాన్ని రవాణా చేస్తున్న వైనం తిరుమలలో గురువారం వెలుగుచూసింది. తిరుమల నుంచి తిరుపతికి ఎర్రచందనాన్ని వాహనంలో రవాణా చేస్తూ పట్టుబడ్డారు. తిరుమల శిలాతోరణం నుంచి కారులో…

AP Cabinet Meeting : ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశం. 14 అంశాలకు క్యాబినెట్ ఆమోదం

Trinethram News : అమరావతి: ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశం. 14 అంశాలకు క్యాబినెట్ ఆమోదం https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

CM Chandrababu : ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మంత్రులదే : సీఎం చంద్రబాబు

ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మంత్రులదే : సీఎం చంద్రబాబు Trinethram News : Andhra Pradesh : మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులతో పాలనా అంశాలపై సీఎం చంద్రబాబు కొద్దిసేపు ముచ్చటించారు. కొత్త ఏడాదిలో అమలు చేయాల్సిన…

MLC Varudu Kalyani : సీఎం చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు

సీఎం చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు.Trinethram News : 50 శాతానికి పైగా ఉన్న మహిళలను నట్టేట ముంచారని ఆమె ఆరోపించారు.విశాఖ వైకాపా కార్యాలయంలో గురువారం ఉదయం ఆమె మీడియాతో మాట్లాడారు.2024 వెన్నుపోటు…

Earthquake : ప్రకాశం జిల్లాల మరోసారి స్వల్ప భూ ప్రకంపనలు

ప్రకాశం జిల్లాల మరోసారి స్వల్ప భూ ప్రకంపనలు Trinethram News : ప్రకాశం జిల్లా : ముండ్లమూరులో మధ్యాహ్నం 1.43 సమయంలో కంపించిన భూమి భయాందోళనకు గురైన స్థానికులు… https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

అగ్ని ప్రమాద బాధితులకు పరామర్శించిన ఆదివాసి జె ఏ సి సభ్యులు

అగ్ని ప్రమాద బాధితులకు పరామర్శించిన ఆదివాసి జె ఏ సి సభ్యులు. అరకు లోయ/జనవరి 03.త్రినేత్రం న్యూస్: పెదలబుడు మాజీ ఉప సర్పంచ్ కిల్లో.సత్యనందం, అబ్బాయి, కీల్లో.పవన్ కుమార్ అగ్ని ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చేరిన విషయాన్ని తెలుసుకునీ ,ఆస్పత్రి కీచేరుకొని…

గిరిజన ప్రాంతంలో పట్టా మ్యుటేషన్ చేసుకోవడానికి కొన్నీ సడలింపులుండలి

గిరిజన ప్రాంతంలో పట్టా మ్యుటేషన్ చేసుకోవడానికి కొన్నీ సడలింపులుండలి. అల్లూరి జిల్లా అరకు లోయ/జనవరి 03.త్రినేత్రం న్యూస్ : అల్లూరి సీతారామ రాజు జిల్లా అరకు వేలి మండలం సుంకర మెట్ట పంచాయతీ కిన్నాం గుడా గ్రామంలో నిర్వహిస్తున్న రెవిన్యూ సదస్సులో…

అబివృద్ధికి ఆమడదూరంలో బిజ్జాగూడ (పీ.వీ.టీ.జి) తెగ

అబివృద్ధికి ఆమడదూరంలో బిజ్జాగూడ (పీ.వీ.టీ.జి) తెగ అల్లూరి జిల్లా అరకు లోయ/జనవరి 03.త్రినేత్రం న్యూస్. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కిండంగి రామారావు మండల నాయకులు బురిడి దశరథ్ పర్యటన లో వెలుగు చూసినబస్కి పంచాయితీ బిజ్జగుడ పివిటిజి గ్రామంలో సమస్యలు.గ్రామం…

You cannot copy content of this page