నిజం గెలవాలి కార్యక్రమం లో భాగంగా నారా భువనేశ్వరి

Trinethram News సత్యసాయి జిల్లా పర్యటనలో భాగంగా నిజం గెలవాలి కార్యక్రమం లో భాగంగాపుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న నారా భువనేశ్వరి. విమానాశ్రయంలో నారా భువనేశ్వర్ కి ఘనంగా స్వాగతం పలికిన పుట్టపర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్…

రైలు లో భారీగా బంగారం. నగదు పట్టుకొన్న నరసరావుపేట రైల్వే పోలీస్ లు.

Trinethram News : పల్నాడు జిల్లా. వినుకొండ నుండి గుంటూరు వెళ్తున్న వ్యక్తి దగ్గర వినుకొండ నరసరావుపేట మార్గం మధ్యలో. నరసరావుపేట రైల్వే పోలీస్ లు అతనివద్ద ఎటువంటి బిల్లు లేకపోవడం తో అక్రమంగా తరలిస్తున్నా నగదు, బంగారం అదుపులో తీసికొని…

130 డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో 130 డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించినకుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ సర్వే నెంబర్ 334 లో వెలుస్తున్న ఆక్రమణలు

Encroachments appearing in Nizampet Municipal Corporation Survey No. 334 కత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో సర్వే నెంబర్ 334 లో వెలుస్తున్న ఆక్రమణలు ఆశ్చర్యం ఏంటి అంటే ఇక్కడ బడా నాయకుల భూమి ఒక పక్క…

బిడ్డను నిద్రపుచ్చి ఓవెన్ లో పడుకోబెట్టిన తల్లి.. అమెరికాలో పసికందు మృతి

ఊయలకు బదులు పొరపాటున ఓవెన్ లో పెట్టానన్న తల్లి కేసు నమోదు చేసి అరెస్టు చేసిన కాన్సాస్ సిటీ పోలీసులు నేరం రుజువైతే 10 నుంచి 30 ఏళ్ల జైలు విధించే అవకాశం

నర్సరావు పేట పట్టణం లో పోటపోటీగా ఎంపీ అభ్యర్థుల ప్లెక్సీల ఏర్పటు

అసలు ఇంకా టీడీపీ లోనే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుచేరలేదు… మరోపక్క అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేటలో ఇంకా అడుగే పెట్టలేదు…. ఈ తరుణంలో ఈ ఫ్లెక్సీల విషయంలో అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు…. ఈనెల…

ముంబై, సూరత్, వారణాసి మరియు వైజాగ్ లో పెద్ద మార్పు కోసం నీతి ఆయోగ్ ప్రణాళిక సిద్ధం చేస్తోంది

2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారడానికి ముంబై, సూరత్, వారణాసి మరియు వైజాగ్ వంటి నగరాల కోసం నీతి ఆయోగ్ ఆర్థిక ప్రణాళికలను అభివృద్ధి చేసింది. 2047 నాటికి $ 30 ట్రిలియన్ల GDP సాధించడమే లక్ష్యం.…

తిరుపతి ఎస్వీ జూపార్క్ లో చికిత్స పొందుతున్న చిరుత మృతి

Trinethram News : తిరుపతి పెనుగొండ దగ్గర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ చిరుతను మెరుగైన చికిత్స కోసం శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలకు తరలించిన అధికారులు. ‘జూ’లో సంజీవిని హాస్పిటల్ లో వైద్యం అందించిన వెటర్నరీ వైద్యులు ఆరోగ్యం క్షీణించడంతో…

శ్రీకాకుళంలో ఆన్లైన్ లో మోసపోయిన మహిళ

Trinethram News : శ్రీకాకుళం జిల్లాలో క్రిప్టో కరెన్సీ తరహా ఆన్లైన్ యాప్ లో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని చెప్పి సైబర్ నేరగాళ్లు 17.5 లక్షల రూపాయలు టోకరా వేశారు. శ్రీకాకుళం లో ఫాజుల్ భాగ్ పేట కు చెందిన…

భారత్ లో నెదర్లాండ్స్ కింగ్‌డమ్ రాయబారి మెరిసా గెరార్డ్స్

భారత్ లో నెదర్లాండ్స్ కింగ్‌డమ్ రాయబారి మెరిసా గెరార్డ్స్ ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలపై ఈ సందర్భంగా మాట్లాడుకున్నారు.

You cannot copy content of this page