భారత మోస్ట్ వాంటెడ్ మరియు UNSC నిషేధించిన లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీ హతమయ్యాడు

భారత మోస్ట్ వాంటెడ్ మరియు UNSC నిషేధించిన లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీ హతమయ్యాడు Trinethram News : ఎర్రకోట దాడి, 26/11 ముంబై దాడులు మరియు అనేక ఇతర సంఘటనలలో అతని పాత్ర ఉంది. అబ్దుల్ రెహ్మాన్…

PM Narendra Modi : దేశం గొప్పనేతను కోల్పోయింది: ప్రధాని నరేంద్ర మోదీ

దేశం గొప్పనేతను కోల్పోయింది: ప్రధాని నరేంద్ర మోదీ Trinethram News : Dec 27, 2024, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. దేశం గొప్పనేతను కోల్పోయిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “సాధారణ…

Amit Shah : దేశపాలనలో మన్మోహన్‌ సింగ్‌ పాత్ర కీలకం: అమిత్‌ షా

దేశపాలనలో మన్మోహన్‌ సింగ్‌ పాత్ర కీలకం: అమిత్‌ షా Trinethram News : Delhi : Dec 27, 2024, మన్మోహన్‌సింగ్‌ మృతి పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సంతాపం తెలియజేశారు.‘‘మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఇక లేరన్న వార్త…

Venkaiah Naidu : మన్మోహన్‌ సింగ్‌ క్రమశిక్షణ, నిరాడంబరత ఆదర్శం: వెంకయ్యనాయుడు

మన్మోహన్‌ సింగ్‌ క్రమశిక్షణ, నిరాడంబరత ఆదర్శం: వెంకయ్యనాయుడు Trinethram News : Dec 27, 2024, మన్మోహన్‌సింగ్‌ మృతి పట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలియజేశారు. “ఆర్థికవేత్తగా, రిజర్వు బ్యాంక్ గవర్నర్‌గా, ఆర్థిక మంత్రిగా దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలకు…

Mallikarjuna Kharge : దేశం దూరదృష్టి కలిగిన రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది: ఖర్గే

దేశం దూరదృష్టి కలిగిన రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది: ఖర్గే Trinethram News : Karanataka : Dec 27, 2024, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతి పట్ల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంతాపం తెలిపారు.…

President Draupadi Murmu : భరతమాత ముద్దు బిడ్డను కోల్పోయింది: రాష్ట్రపతి ముర్ము

భరతమాత ముద్దు బిడ్డను కోల్పోయింది: రాష్ట్రపతి ముర్ము Trinethram News : Delhi : Dec 27, 2024, భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం తెలిపారు. ‘భారత ఆర్థిక వ్యవస్థను సంస్కరించడంలో…

Manmohan Singh : శనివారం మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు

శనివారం మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు Trinethram News : న్యూఢిల్లీ : భారత దేశ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం కేంద్రం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి మన్మోహన్ సింగ్ పార్థివదేహాన్ని గురువారం రాత్రి…

మన్మోహన్ సింగ్ మృతికి ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్రం

మన్మోహన్ సింగ్ మృతికి ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్రం. Trinethram News : అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ సమాచారం. ఏడు రోజులపాటు ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించవద్దని ఆదేశం. వారంపాటు వేడుకలు నిర్వహించకూడదని కేంద్ర హోంశాఖ…

‘పీఎం రాష్ట్రీయ బాల పురస్కారాలు’.. ఏపీ బాలికకు అవార్డు

‘పీఎం రాష్ట్రీయ బాల పురస్కారాలు’.. ఏపీ బాలికకు అవార్డు Trinethram News : Delhi : వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబర్చిన 17 మంది బాలలకు ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’ ల ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం…

Manmohan Singh : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ కన్నుమూత

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ కన్నుమూత Trinethram News : శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ ఎయిమ్స్‌లో చేరిన మాజీ ప్రధాని కన్నుమూశారు. ఎయిమ్స్‌ వైద్యులు అధికారికంగా ఆయన మృతిని ధ్రువీకరించారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో గురువారం (26…

You cannot copy content of this page