బీఆర్ఎస్ ను వీడిన ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు

Trinethram News : Mar 17, 2024, బీఆర్ఎస్ ను వీడిన ఐదుగురు సిట్టింగ్ ఎంపీలుతెలంగాణలో 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలుపొందిన ఐదుగురు ఎంపీలు ఆ పార్టీని వీడారు. తాజాగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా బీఆర్ఎస్…

బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్

బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. కాషాయ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్న బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి.

బిఆర్ఎస్ పార్టీకి షాక్… బిజెపి పార్టీలోకి ఆరూరి రమేష్

Trinethram News : హైదరాబాద్:మార్చి 17వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీకి,BRS రాజీనామా చేశాడు. ఈ మేరకు శనివారం సాయంత్రం బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్ష పదవికి, తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లెటర్…

తన కొడుకు భద్రారెడ్డి మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్‌ కోసం బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి ప్రయత్నాలు చేసిన మాట వాస్తవమే – ఎమ్మెల్యే మల్లారెడ్డి

రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని.. రెడ్డిలల్ల సీఎం అయ్యే ఛాన్స్ రేవంత్ రెడ్డికి ఒక్కడికే ఉందని పదేండ్ల కిందటే చెప్పా నాకు రేవంత్ రెడ్డికి ఎలాంటి గొడవలు లేవు.. ఎంత తిట్టుకున్నా రాజకీయపరంగానే మా మధ్య గొడవ తన కొడుకు భద్రారెడ్డి…

నేడు ఏపీలో ప్రధాని మోదీ పర్యటన

చిలకలూరిపేట బహిరంగ సభలో పాల్గొననున్న మోదీ. బీజేపీ- టీడీపీ- జనసేన పొత్తు తర్వాత తొలి సభ. ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకోనున్న మోదీ…

టీడీపీ-జనసేన-బీజేపీ సభకు ‘ప్రజాగళం’ పేరు

చిలకలూరిపేట టీడీపీ-జనసేన-బీజేపీ సభకు ‘ప్రజాగళం’ పేరు ఖరారు ప్రజాగళం పేరుతో సభ నిర్వహించాలని మూడు పార్టీలు నిర్ణయం ఈనెల 17న మధ్యాహ్నం చిలకలూరిపేటలో ప్రజాగళం సభ ప్రజాగళం సభలో ఒకే వేదికపైకి రానున్న మోదీ, చంద్రబాబు, పవన్

చలో చిలకలూరిపేట.. రండి! చరిత్ర సృష్టిద్దం!! చిలకలూరిపేటలో 17న నిర్వహించే ఉమ్మడి సభను విజయవంతం చేయాలి.. కలిశెట్టి

Trinethram News : 15-03-2024 ఎచ్చెర్ల నియోజకవర్గంలావేరు మండలం తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీలు ఉమ్మడిగా చిలకలూరిపేటలో ఈ నెల 17 నిర్వహించనున్న సభలో పాల్గొనేందుకు జనం భారీ స్థాయిలో తరలి రావాలని , తద్వారా ఇదే సభను విజయవంతం చేయాలని…

బాలికపై మాజీ సీఎం యడ్యూరప్ప లైంగిక వేధింపులు. కేసు నమోదు !

Trinethram News : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ లీడర్ యడ్యూరప్ప కు ఊహించని షాప్ తగిలింది. తాజాగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పపై ఫోక్సో కేసు నమోదు అయింది.. ఫిబ్రవరి 2వ తేదీన ఓ చీటింగ్ కేసు విషయంలో…

బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్

బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మరికొద్ది సేపట్లో అధికారిక ప్రకటన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి ఢిల్లీ కి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్

Other Story

You cannot copy content of this page