ఇవాళ ఆన్ లైన్ లో మే నెలకు సంభందించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కేట్లను విడుదల చెయ్యనున్న టిటిడి

తిరుమల : ఇవాళ ఆన్ లైన్ లో మే నెలకు సంభందించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కేట్లను విడుదల చెయ్యనున్న టిటిడి మధ్యహ్నం 3 గంటలకు వసతి గదులు కోటాను విడుదల చెయ్యనున్న టిటిడి. తిరుమల: ఇవాళ కుమారధార…

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఓం శ్రీ గురుభ్యోనమః శుక్రవారం, ఫిబ్రవరి 23, 2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షంతిథి : చతుర్దశి మ3.18 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : ఆశ్రేష రా7.21 వరకుయోగం : శోభన…

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 23-ఫిబ్రవరి-2024శుక్రవారం తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ నిన్న 22-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 57,973 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 21,722 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం…

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, టీటీడీ ఆర్జిత సేవా టికెట్లు విడుదల

Trinethram News : తిరుమల శ్రీవారి ఆలయంలో మే నెలకు సంబంధించి దర్శనం టికెట్లు, సేవలకు సంబంధించి వివిధ కోటాలను విడుదల చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు, సహస్రదీపాలంకర సేవా టికెట్లు…

అయోధ్యలో రామమందిరం ప్రారంభమై నెలరోజులు గడిచింది

జనవరి 22న బాలరాముడు గర్భగుడిలో కొలువయ్యాడు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు అంటే జనవరి 22 నుండి ఇప్పటి వరకు దాదాపు 60 లక్షల మంది రామభక్తులు రామ్‌లల్లాను దర్శించుకున్నారు. ఆలయం ప్రారంభమైన…

శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది

13 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 69,191 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,295 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.60 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు..

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమఃగురువారం, ఫిబ్రవరి 22,2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షంతిథి:త్రయోదశి మ1.46 వరకువారం:గురువారం(బృహస్పతివాసరే)నక్షత్రం:పుష్యమి సా5.16 వరకుయోగం:సౌభాగ్యం మ1.02 వరకుకరణం:తైతుల మ1.46 వరకు తదుపరి గరజి రా2.31 వరకువర్జ్యం:లేదుదుర్ముహూర్తము:ఉ10.18 – 11.04 మరల మ2.55…

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 21-ఫిబ్రవరి-2024బుధవారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం నిన్న 20-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 62,304 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 20,261 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం…

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమః బుధవారం, ఫిబ్రవరి 21, 2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షంతిథి:ద్వాదశి మ12.39 వరకువారం:బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం:పునర్వసు మ3.34 వరకుయోగం:ఆయుష్మాన్ మ1.19 వరకుకరణం:బాలువ మ12.39 వరకు తదుపరి కౌలువ రా1.13 వరకువర్జ్యం:రా12.08 –…

అయ్యోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠను చూపిస్తూ

Trinethram News : అయ్యోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠను చూపిస్తూ.. మెదడులోని కణతిని తొలగించిన గుంటూరు వైద్యులు ఫిట్స్‌తో బాధపడుతున్న మణికంఠ మెదడులోని అత్యంత కీలకప్రాంతంలో 7 సెంటీమీటర్ల కణతిని గుర్తించిన వైద్యులు న్యూరోసర్జన్ హనుమ శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఆపరేషన్పూర్తి ఉచితంగా శస్త్రచికిత్స

You cannot copy content of this page