టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 81,224 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 24,093 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.35 కోట్లు