గుంటూరు రూరల్ మండలం జొన్నలగడ్డ శివారులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

Trinethram News : సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు బ్రహ్మయ్యగా అనుమానం. మంగళగిరి మండలం ఎర్ర బాలెం ఇతని స్వగ్రామం… నీటి కుంటలో పడి ఉన్న మృతదేహం… హత్య..! ఆత్మహత్య..! అనే కోణంలో విచారణ చేపట్టిన నల్లపాడు పోలీసులు… పూర్తి…

విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ మృతి

డ్రంకెన్ డ్రైవ్ కేసులో రిమాండ్‌లో ఉన్న బాలగంగాధర్ తిలక్ మృతుడిని ఆటో డ్రైవ‌ర్ ‌గా గుర్తింపు బ్యార‌క్‌లో స్పృహ త‌ప్పిప‌డి ఉండ‌గా గుర్తించిన‌ పోలీసులు

ఈ సమావేశానికి ఆహ్వానం లేకపోయినా కేఏ పాల్ వెళ్లారు

అమరావతి ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గుర్తింపు ఉన్న పార్టీలతో సమావేశం నిర్వహించారు. లోపలికి అనుమతించపోవడంతో ఏపీ సచివాలయం ఐదో బ్లాక్ వద్ద కూర్చుని నిరనస తెలిపారు. పోలీసులు ఆయనను అక్కడ్నుంచి పంపించేశారు.

కోటప్పకొండ తిరునాళ్ళు- 2024

Trinethram News : పల్నాడు జిల్లా పోలీస్… కోటప్పకొండ తిరునాళ్ళు- 2024 సందర్భంగా ప్రజల సౌకర్యార్థం పోలీస్ వారి ట్రాఫిక్ నిబంధనలు అందరూ పాటించాలి – పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ వై. రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ గారు. ఈ సందర్భంగా…

బంపర్ ఆఫర్..రివ్యూ ఇచ్చే సమయంలో ఆ ఫోటోను స్క్రీన్ షాట్ తీసి మళ్లీ టెలిగ్రామ్‌లో పంపిస్తే దానికి డబ్బులు

బంపర్ ఆఫర్..రివ్యూ ఇచ్చే సమయంలో ఆ ఫోటోను స్క్రీన్ షాట్ తీసి మళ్లీ టెలిగ్రామ్‌లో పంపిస్తే దానికి డబ్బులు..రూ.10 వేలకు 15వేలు ఇచ్చారు….? షోషల్ మీడియా వాడే వారు అప్రమత్తంగా ఉండాలి అని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిక… హైదరాబాద్‌లో ఉన్న…

ఛలో ఢిల్లీకి రైతు నేతల పిలుపు.. అలర్టయిన పోలీసులు, 10న రైల్ రోకో

Trinethram News : ఢిల్లీ: డిమాండ్లు నెరవేర్చాలని రైతులు (Farmers) మరోసారి ఛలో ఢిల్లీ మార్చ్‌కు పిలుపునిచ్చారు. కొద్దిరోజుల క్రితం చేపట్టిన ఢిల్లీ మార్చ్ (Delhi Chalo March) ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.. రైతులతో పోలీసుల మధ్య తోపులాటలో ఇరు వర్గాలు…

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Trinethram News : నంద్యాల జిల్లా మార్చి06నంద్యాల జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల దగ్గర ఘటన చోటు చేసుకుంది.…

పోలీసు స్టేషన్‌లో రౌడీ షీటర్ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఎస్ఐకి మెమో జారీ!

భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోగుళ్లపల్లి పోలీసు స్టేషన్‌లో ఎస్ఐ అత్యుత్సాహం ప్రదర్శించాడు. అనేక హత్యా కేసుల్లో నిందితుడైన రౌడీషీటర్ పుట్టిన రోజు వేడుకలను ఎస్ఐ నిర్వహించాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకోగా, మంగళవారం వెలుగు చూసింది.…

ఆకాశం నుంచి పడిన మంత్రాల పెట్టె రూ. 50 కోట్లు అంటూ మోసం..అరెస్ట్ చేసిన పోలీసులు

హయత్‌నగర్ బంజారాకాలనీలో నివాసముంటున్న నలుగురు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఆకాశం నుంచి ఉల్కలు పడిన సమయంలో శక్తులు ఉన్న పెట్టె దొరికిందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. ఈ పెట్టెను రూ .50 కోట్లకు…

గురూ…అనుమానం పెద్ద పెను భూతం

అయ్యా బాబోయ్…ఈ స్టోరీ మాములుగా ఉండదు…గురూ…అనుమానం పెద్ద పెను భూతం…తన తండ్రి ని చేతబడి చేసి చంపాడన్న నెపం తో…చేతబడి మాంత్రికుడు ని…పోలీసులకు ఆశ్చర్యం నివ్వెర పోయే రీతిలో… హార్రర్ ,త్రిల్లర్ సినిమా రీతిలో…బైకు తగలబెట్టి.. బ్రొటన వేలు తీసుకెళ్లి.. చేతబడి…

You cannot copy content of this page