ఈ సమావేశానికి ఆహ్వానం లేకపోయినా కేఏ పాల్ వెళ్లారు

TRINETHRAM NEWS

అమరావతి

ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గుర్తింపు ఉన్న పార్టీలతో సమావేశం నిర్వహించారు.

లోపలికి అనుమతించపోవడంతో ఏపీ సచివాలయం ఐదో బ్లాక్ వద్ద కూర్చుని నిరనస తెలిపారు.

పోలీసులు ఆయనను అక్కడ్నుంచి పంపించేశారు.

You cannot copy content of this page

Scroll to Top