ఈ సమావేశానికి ఆహ్వానం లేకపోయినా కేఏ పాల్ వెళ్లారుBy trinethramnews / మార్చి 7, 2024 TRINETHRAM NEWSఅమరావతిఏపీ ఎన్నికల ప్రధానాధికారి గుర్తింపు ఉన్న పార్టీలతో సమావేశం నిర్వహించారు. లోపలికి అనుమతించపోవడంతో ఏపీ సచివాలయం ఐదో బ్లాక్ వద్ద కూర్చుని నిరనస తెలిపారు.పోలీసులు ఆయనను అక్కడ్నుంచి పంపించేశారు.