జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కారుకు ప్రమాదం
జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కారుకు ప్రమాదం అనంతనాగ్ వెళ్తుండగా కారు ప్రమాదం ప్రాణాపాయం నుంచి బయటపడిన మాజీ సీఎం
జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కారుకు ప్రమాదం అనంతనాగ్ వెళ్తుండగా కారు ప్రమాదం ప్రాణాపాయం నుంచి బయటపడిన మాజీ సీఎం
ఢిల్లీ ని వణికించిన భూకంపం న్యూఢిల్లీ: జనవరి 11ఢిల్లీలోఈరోజు భూకంపం సంభవించినట్లు తెలిసింది. రిక్టర్ స్కేల్పై 6.0 తీవ్రతో భూకంపం సంభవించింది. దీంతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. ఢిల్లీతో పాటు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, ఛండీగఢ్…
Trinethram News : ఢిల్లీ ఈ నెల 14 నుంచి రాహుల్ గాంధీ న్యాయ యాత్ర ప్రారంభం. ఈ విషయం ప్రకటించిన ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి శమా అహ్మద్.. మణిపూర్ నుంచి ముంబై వరకు రాహుల్ న్యాయయాత్ర.
ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.0గా నమోదు.. జమ్మూకశ్మీర్, ఇస్లామాబాద్లోనూ కంపించిన భూమి.. పంజాబ్, ఛండీగఢ్, ఘజియాబాద్లోనూ భూకంపం.
జనవరి 31 నుండి పార్లమెంటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ఢిల్లీ: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనుంది. ఈనెల 31వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం…
జమిలి ఎన్నికలపై.. 5000 సూచనలు దిల్లీ: ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక (One Nation, One Election)’పై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ (Ram Nath Kovind) నేతృత్వంలో కేంద్రం కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.జమిలి ఎన్నికల…
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేకు ఊరట. ఉద్ధవ్ థాక్రే వర్గానికి షాక్. 40 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్ చెల్లదన్న స్పీకర్. షిండే గ్రూపే అసలైన శివసేన అన్న స్పీకర్. ఇదే విషయాన్ని ఈసీ కూడా చెప్పిందన్న స్పీకర్.
న్యూయార్క్ “టైం స్క్వేర్” లో అయోధ్య ప్రతిష్ట లైవ్ అమెరికా వాణిజ్య నగరమైన న్యూయార్క్ లోని “టైం స్క్వేర్” అనేది ప్రపంచంలోనే అతి గొప్ప కూడలి. ఇక్కడ సహజంగా ప్రపంచ ప్రఖ్యాత కార్యక్రమాలనే లైవ్ టెలీకాస్ట్ చేస్థారు. ఇప్పుడు ఆ ప్రపంచ…
Trinethram News : ముంబై పై ఉగ్రవాదుల దాడుల సూత్రదారి హఫీజ్ సయీద్ కు 78 ఏళ్ల జైలు శిక్ష ముంబై పై ఉగ్రవాదుల దాడుల సూత్రదారి హఫీజ్ సయీద్ పాకిస్థాన్ లో 78 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నాడని ఐక్యరాజ్య…
హైదరాబాద్ షూటర్ ఈషా సింగ్ జాకర్తాలో పసిడి పతకంతో మెరిసింది. పారిస్ ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకుంది. 18 ఏళ్ల ఈషా సింగ్ జకార్తా వేదికగా జరిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్ టోర్నీ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణాన్ని…
You cannot copy content of this page