హైదరాబాద్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : మెట్రో రైలుపై ప్రభావం

హైదరాబాద్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం…మెట్రో రైలుపై ప్రభావం:మెట్రోలో సులభంగా దొరుకుతున్న సీట్లు! ఆటోలపై తీవ్ర ప్రభావం చూపిన ఉచిత బస్సు ప్రయాణం మెట్రో రైళ్లలోనూ దాదాపు అదే పరిస్థితి పీక్ హవర్స్‌లోను తగ్గిన మహిళల ప్రయాణం

మాల్టా దేశంకు చెందిన ఓ వాణిజ్య నౌక అరేబియా సముద్రం లో హైజాక్‌ కు గురైంది

మాల్టా దేశంకు చెందిన ఓ వాణిజ్య నౌక అరేబియా సముద్రం లో హైజాక్‌ కు గురైంది. సోమాలియా వెళ్తున్న MVరుయెన్‌ నౌకలోకి కొందరు సముద్రపు దొంగలు చొరబడ్డారు. ఆ నౌక నుంచి మేడే కాల్‌ రావడంతో భారత నౌకాదళం అప్రమత్తమైంది.

ఎన్ కౌంటర్ లో మావోయిస్టు నేత హిడ్మా హతం ?

ఎన్ కౌంటర్ లో మావోయిస్టు నేత హిడ్మా హతం ? మధ్యప్రదేశ్ లోని ఖామ్‌కోదాదర్ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్గతంలో ఎన్నో దాడుల నుంచి తప్పించుకున్న హిడ్మాఇప్పటి దాకా ఒక్క గాయమూ కాలేదు.ఆపరేషన్లలో దిట్టమూడు రాష్ర్టాల పోలీసులకు కొరకరాని కొయ్యగా మారి సవాల్…

రుక్మిణి ఎస్టేట్ లో ఘనంగా అయ్యప్ప మహా పడిపూజా

రుక్మిణి ఎస్టేట్ లో ఘనంగా అయ్యప్ప మహా పడిపూజా… ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కేపీ. వివేకానంద గారు…. ఈరోజు 132- జీడిమెట్ల డివిజన్ రుక్మిణి ఎస్టేట్స్ లో గురు స్వామి శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే…

హైదారాబాద్ లో జోరు మీదున్న స్విగ్గి ( ఆన్లైన్ ఫుడ్ యాప్)

హైదారాబాద్ లో జోరు మీదున్న స్విగ్గి ( ఆన్లైన్ ఫుడ్ యాప్) ఈ రోజుల్లో అంతా ఆన్లైన్.. మనం తినే ఆహారం దగ్గర నుంచి దయనైందిక జీవితంలో వాడే ప్రతి వస్తువు కూడా.. ఈ ఆన్లైన్ వ్యాపారం సామాన్య ప్రజలు జీవితాల్లో…

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మచిలీపట్నం బ్రాంచ్ లో 58 లక్షలు స్వాహ

మచిలీపట్నం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మచిలీపట్నం బ్రాంచ్ లో 58 లక్షలు స్వాహ!!! క్యాషియర్ స్వాహా చేశాడంటూ బ్రాంచ్ మేనేజర్ ఫిర్యాదు!!! ఆర్ పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు!!! దర్యాప్తు చేస్తున్న పోలీసులు!!!

రాజేంద్రనగర్ కరాచీ బేకరీ గోడౌన్ లో జరిగిన అగ్ని ప్రమాద : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

రాజేంద్రనగర్ కరాచీ బేకరీ గోడౌన్ లో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ వారిలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన కార్మికులున్నారని సీఎంకు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ 15 మంది…

ఏపీ లో అధికారం దక్కేదేవరికి పబ్లిక్ పల్స్ క్లియర్ గా తేల్చి చేపిన ప్రముఖ సర్వే సంస్థ*

ఏపీ లో అధికారం దక్కేదేవరికి పబ్లిక్ పల్స్ క్లియర్ గా తేల్చి చేపిన ప్రముఖ సర్వే సంస్థ* ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ వర్సస్ టీడీపీ,జనసేన పోటీ పడుతున్నాయి. తన సంక్షేమం తనకు అధికారం…

విజయవాడ లో ప్రముఖ పుణ్యక్షేత్రం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఎన్టీఆర్ జిల్లా : విజయవాడ లో ప్రముఖ పుణ్యక్షేత్రం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఈ కార్యక్రమంలో ఎంపీ మిథున్ రెడ్డి ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు…

అయ్యప్ప స్వామి విల్లక్కి ఉత్సవ కార్యక్రమం లో పాల్గొన్న పెద్దిరెడ్డి స్వామి దంపతులు

మార్కాపురం గడియార స్తంభం సెంటర్లో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి విల్లక్కి ఉత్సవంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించిన పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి వారి సతీమణి పెద్దిరెడ్డి సరస్వతి …మార్కాపురం నియోజకవర్గం..

Other Story

You cannot copy content of this page