గుజరాత్ లోని వడోదర లో ఘోర విసాదం నెలకొంది..
హరిణి సరస్సు లో పడవ బోల్తా పడి 11 మంది చనిపోయారు..
చనిపోయిన వారిలో 9 మంది విద్యార్థులు2 టీచర్లు వున్నారు..
పిక్నిక్ లో భాగంగా 27 మంది పడవలో ప్రయానిస్తున్నట్టు తెలుస్తోంది..

You cannot copy content of this page