నార్సింగ్ డ్రగ్స్ కేసు లో నటి లావణ్య ఫోన్ లో కీలక డేటా?

Trinethram News : హైదరాబాద్:జనవరి 30నార్సింగిలో డ్రగ్స్ కేసులో నిన్న పట్టుబడిన నటి లావణ్య పరిచయాలపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. పలు షార్ట్ ఫిలిమ్స్ లో హీరోయిన్ గా పనిచేస్తూ ఓ టాలీవుడ్ హీరో ప్రియురాలిగా ఆమె మారినట్లు పోలీసులు…

ఏపీసీఐడీ పేరుతో ఐటీ కంపెనీ ఓనర్ కిడ్నాప్ – హైదరాబాద్ పోలీసుల దర్యాప్తు లో తేలిన ఎవరూ ఊహించని నిజం

ఏపీసీఐడీ పేరుతో ఐటీ కంపెనీ ఓనర్ కిడ్నాప్ – హైదరాబాద్ పోలీసుల దర్యాప్తు లో తేలిన ఎవరూ ఊహించని నిజం… నకిలీ గ్యాంగ్ కి లీడర్ ఏపీ లో కర్నూల్ డి ఐ జి ఆఫీస్ లో పనిచేసే ఎస్‌ఐ…అరెస్ట్ !…

గన్నవరం లో ఇండిగో విమానానికి తప్పిన ముప్పు

Trinethram News : నారా భువనేశ్వరి ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో ప్రయాణీకుల ఆందోళన హైదారాబాద్ నుంచి గన్నవరం వెళ్తున్న విమానం గన్నవరంలో ల్యాండ్ కావాల్సిన ఇండిగో విమానం. లాండింగ్ సమయంలో తెరుచుకొని విమానం వీల్ రన్‌వే పైకి వచ్చి… తిరిగి టేక్‌ఆఫ్…

రాష్ట్రం లో మరో వారం రోజుల్లో ఎన్నికలకోడ్ అమల్లోకి

రాష్ట్రం లో మరో వారం రోజుల్లో ఎన్నికలకోడ్ అమల్లోకి. దేశం మొత్తం 15రాష్ట్రాల్లోరాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికలసంఘం. దేశం మొత్తం 56మంది రాజ్యసభ ఎంపీ స్థానాలకు ఎన్నికలపోలింగ్. ఫిబ్రవరి 8న నామినేషన్.27వ తేది ఎన్నికలు. మొత్తం 56స్థానాలకు…

నర్సింగ్ లో డ్రగ్స్ కలకలం: యువతి అరెస్ట్

Trinethram News : హైదరాబాద్:జనవరి 29హైదరాబాద్‌ శివారులోని నార్సింగిలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. లావణ్య అనే యువతి నుంచి నాలుగు గ్రాముల ఎండీఎంఏ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా.. లావణ్య టాలీవుడ్ హీరో…

వల్లభనేని వెంకట్రావు ఆధ్వర్యంలో పొన్నూరు లో జరిగే రా.. కదలి రా

తాడేపల్లి వల్లభనేని వెంకట్రావు ఆధ్వర్యంలో పొన్నూరు లో జరిగే రా.. కదలి రా.. బహిరంగ సభకు 11బస్సులు,25 కారుల్లో బయలుదేరి వెళ్లిన టిడిపి శ్రేణులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారంపొన్నూరులోని చేబ్రోలు మండలం వడ్లమూడిలో జరిగే రా…

భౌరంపేట్ మల్లన్న జాతర మహోత్సవం లో పాల్గొన్న MLA కేపీ.వివేకానంద

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ భౌరంపేట్ లో జరుగుతున్న శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి మరియు శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం, జాతరలో ఈరోజు గౌరవ MLA కేపీ.వివేకానంద పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ…

మహారాష్ట్ర లోని నాగ్‌పుర్‌ లో ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) ప్రధాన కార్యాలయాన్ని ‘నో డ్రోన్‌’ జోన్‌గా ప్రకటించారు

నాగ్‌పుర్‌: మహారాష్ట్ర లోని నాగ్‌పుర్‌ లో ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) ప్రధాన కార్యాలయాన్ని ‘నో డ్రోన్‌’ జోన్‌గా ప్రకటించారు. భద్రతా కారణాలరీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఈ ప్రాంతంలో ఫొటోలు తీయడం, వీడియో…

ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ లో ప్రసవించిన విద్యార్థిని… మృతి

Trinethram News : నంద్యాల పాణ్యం మండలం శివారులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీ లో మూడు నెలల క్రితం ఓ యువతి బిటెక్ ఫస్ట్ ఇయర్లో చేరింది. కాలేజీ కి సంబంధించిన హాస్టల్ లో ఉంటూ చదువు కొనసాగిస్తుంది. రాత్రి 9…

మూడేళ్ల తర్వాత తొలిసారి రిపబ్లిక్ డే పరేడ్ లో తెలంగాణ శకటం

Trinethram News : దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. ఢిల్లీలో జరిగే పరేడ్ లో మొత్తం 25 శకటాల ప్రదర్శన.. మూడేళ్ల తర్వాత తొలిసారి రిపబ్లిక్ డే పరేడ్ లో తెలంగాణ శకటం.. తెలంగాణ శకటంపై…

You cannot copy content of this page