చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5, దత్తపుత్రుడితో యుద్ధం చేయాల్సి వస్తోందన్నారు.
విద్యార్థులకు ట్యాబ్స్ ఇస్తే వారు చెడిపోతున్నారని ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
పెత్తందార్లుకు, పేదలకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు.
57 నెలలుగా జగన్నాథ రథ చక్రం ముందుకు కదులుతోందన్నారు.


