లగేజీ ట్రాక్టర్‌ను ఢీకొన్న ఎయిరిండియా విమానం

Air India plane collides with baggage tractor Trinethram News : పూణె: ఎయిరిండియా విమానానికి భారీ ప్రమాదం తప్పింది. పూణె ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ వెళ్తున్నవిమానం రన్‌వే పై లగేజీ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. టగ్ ట్రాక్టర్‌ను ఢీకొనడం వల్ల…

ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్

Trinethram News : ఎన్నికల వేళ ఏపీలో అల్లర్లు చెలరేగాయి. దీంతో పలు పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడులు చేసుకున్నారు. దీంతో పరిస్థితి మొత్తం ఆందోళనకరంగా మారింది. కాగా ఈ ఘటనలను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. పల్నాడు,…

ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ కస్టడీ పొడగింపు

Trinethram News : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ కస్టడీని ఈనెల 20 వరకు పొడిగిస్తూ తీర్పునిచ్చిన కోర్టు.

అరుదైన ఘనతకు చేరువలో కోహ్లీ

Trinethram News : ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు. ఈరోజు ఢిల్లీతో జరగనున్న మ్యాచ్‌లో సెంచరీ సాధిస్తే.. ప్రొఫెషనల్ క్రికెట్‌లో వంద సెంచరీల మార్కును చేరుకోనున్నారు. ప్రస్తుతం విరాట్ ఫస్ట్ క్లాస్‌లో 36 సెంచరీలు,…

జైలు నుంచి విడుదలయ్యాక సీఎం కేజ్రీవాల్ తొలి ప్రెస్ మీట్

ఆమ్ ఆద్మీ పార్టీ చాలా చిన్న పార్టీ అన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఈ పార్టీ స్థాపించి కేవలం 10 సంవత్సరాలు అయిందన్నారు. ప్రస్తుతం తన పార్టీ రెండు రాష్టాల్లో అధికారంలో కొనసాగుతోందని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో…

ఇకపై పేటీఎంలోనూ క్యాబ్ బుకింగ్!

Trinethram News : May 11, 2024, ఇకపై పేటీఎంలోనూ క్యాబ్ బుకింగ్!త్వరలోనే పేటీఎంలో క్యాబ్ బుకింగ్ సర్వీస్ ప్రారంభం కానుంది. ఆ దిశగా పేటీఎం యాజమాన్యం అడుగులు వేస్తోంది. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్(ONDC) ద్వారా ఈ సేవలు…

కేజీవాల్ కు బెయిల్ మంజూరు

Trinethram News : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 2024 జూన్ 1 వరకు ఆయనకు ఈ మధ్యంతర బెయిల్ మంజూరైంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్…

ప్రధాని మోదీతో భేటీ కానున్న ఎలన్‌ మస్క్‌

Trinethram News : ఈనెల 22న ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ. భారత్‌లో పెట్టుబడులపై చర్చించనున్న మస్క్‌, 2 బిలియన్‌ డాలర్లతో మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌, టెస్లా ఈవీ లాంచింగ్‌, పలు ప్రాజెక్టుపై చర్చ.

ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన సీబీఐ అధికారులు

Trinethram News : తెలంగాణ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఇప్పటికే జ్యూడీషియల్‌ కస్టడీలో ఉన్న కవితను ఎక్సైజ్‌ పాలసీ కేసులో సీబీఐ అరెస్టు చేసింది. తెలంగాణ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు అరెస్టు…

కనిపించిన చంద్రుడు.. నేడు దేశ వ్యాప్తంగా ఈద్ సంబరాలు

చంద్రుడు ఆకాశంలో కనిపించిన తర్వాత రెండవ రోజున ఈద్ నమాజ్‌తో ఈద్ ప్రారంభమవుతుంది. ప్రతి నగరంలో ఈద్ నమాజ్ సమయం భిన్నంగా ఉంటుంది. వక్ఫ్ బోర్డు , రోజ్నామా ఇంక్విలాబ్ ఢిల్లీ దాని పరిసర ప్రాంతాలకు ఈద్ సమయాన్ని విడుదల చేశాయి.…

You cannot copy content of this page