cabinet

TELANGANA

Land Allotment : శాతవాహన ఇంజినీరింగ్ కళాశాలకు భూమి కేటాయింపు

సాంకేతిక విద్యార్థుల కష్టాలకు ఇక సెలవు- ఉపకులపతి ఉమేశ్ Trinethram News : హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధికి, ఉన్నత విద్యా విస్తరణకు దోహదపడే కీలక నిర్ణయాన్ని తెలంగాణ […]

TELANGANA

Mahesh Goud : త్వరలో మంత్రివర్గ ప్రక్షాళన: మహేశ్ గౌడ్

Telangana : త్వరలోనే రాష్ట్ర మంత్రి వర్గ ప్రక్షాళన ఉంటుందని TPCC చీఫ్ మహేశ్ గౌడ్ తెలిపారు. మంత్రుల మార్పు, చేర్పుపై తనకు స్పష్టత లేదని చెప్పారు.

ANDHRAPRADESH

CPI Narayana : డిప్యూటీ సీఎం పదవికి పవన్ అనర్హుడు.. కేబినెట్ నుంచి తొలగించాలి

పవన్ వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయ‌న్న నారాయ‌ణ‌ రాజకీయాలు వదిలి సనాతన ధర్మం చూసుకోవాలని హితవు దిష్టి వంటి మాటలు మాట్లాడేవారికి రాజకీయాల్లో

TELANGANA

GO Issued : పంచాయతీ ఎన్నికలపై జీవో జారీ

Trinethram News : Nov 22, 2025, తెలంగాణ : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. పంచాయతీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదికను రాష్ట్ర

ANDHRAPRADESH

New Districts : కొత్తగా నాలుగు జిల్లాలు ఏర్పాటయ్యే ఛాన్స్

Trinethram News : ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్విభజన ఆల్ మోస్ట్ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా కొత్త జిల్లాలకు మంత్రివర్గ ఉపసంఘం సానుకూలత తెలిపింది.

TELANGANA

Lift Two-Child Rule : ఇద్దరు పిల్లల రూల్‌ను ఎత్తివేసేందుకు ఆర్డినెన్స్‌

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.. ఆర్డినెన్స్‌ బిల్లుపై సీతక్క సంతకం క్యాబినెట్‌ ఆమోదం తర్వాత గవర్నర్‌కు Trinethram News : ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలుంటే గ్రామీణ స్థానిక

ANDHRAPRADESH

Government Steps : జిల్లాల పునర్ వ్యవస్థీకరణ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు

Trinethram News : సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం కీలక సమావేశం.. జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు, పేర్లు మార్పులు, చేర్పులపై చర్చ.. సమావేశానికి హాజరైన ఏడుగురు మంత్రులతో

ANDHRAPRADESH

CM Chandrababu : ఆదాయమే కాదు ప్రజల ఆరోగ్యమూ ముఖ్యమే – సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్ పాలసీ

Trinethram News : సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్ పాలసీని ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించిన సీఎం – మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఆధారంగా కొత్త బార్ పాలసీ,

NATIONAL

Good News for Farmers : రైతులకు గుడ్ న్యూస్: పీఎం ధన్ ధాన్య యోజన స్కీమ్‎కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Trinethram News : రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా 1.70 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరే పీఎం ధన్ ధాన్య యోజన

TELANGANA

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ క్యాబినెట్ లో ఆమోదం

– ఎంఎల్ ఏ బాలు నాయక్. దేవరకొండ జులై 11 త్రినేత్రం న్యూస్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయడం కోసం రాష్ట్రప్రభుత్వం

You cannot copy content of this page

Scroll to Top