WhatsApp Image 2024 07 04 at 12.46.45 PM
CM Revanth met PM Modi in Delhi today
Trinethram News : న్యూ ఢిల్లీ: జులై 04
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మ.1.30 గంటలకు ప్రధాన మంత్రి మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షాను సైతం కలిసే అవకాశ ముంది.
త్వరలో కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో సీఎం ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి, నిధులను కేటాయించాలని కోరారు.
కాగా సీఎం రేవంత్తో పాటు డిప్యూటీ సీఎం భట్టివిక్ర మార్క కూడా ఢిల్లీకి వెళుతున్నట్లు సమాచారం..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
