తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 06-ఏప్రిల్-2024శనివారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం నిన్న 05-04-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 59,621 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 28,351 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం…

పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఎంపీ

ఏపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనుంది: మాజీ ఎంపీ జయప్రద స్టార్ క్యాంపెయినర్‌గా కూడా ఏపీ ఎన్నికల్లో ప్రచారం చేయాలనుందని వెల్లడి అంతా పార్టీ నిర్ణయంపై ఆధారపడి ఉందని వ్యాఖ్య పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఎంపీ.

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమఃమంగళవారం, ఏప్రిల్ 2,2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – బహుళ పక్షంతిథి:అష్టమి మ3.26 వరకువారం:మంగళవారం(భౌమవాసరే)నక్షత్రం:పూర్వాషాఢ సా6.33 వరకుయోగం:పరిఘము మ2.46 వరకుకరణం:కౌలువ మ3.26 వరకు తదుపరి తైతుల రా2.40 వరకువర్జ్యం:రా2.16 – 3.48దుర్ముహూర్తము:ఉ8.24 –…

జ్ఞాన‌వాపి మ‌సీదు సెల్లార్‌లో పూజ‌ల‌కు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్.. తుది తీర్పు వచ్చే వరకూ ఆంక్షలు అమలు చేయాలని ఆదేశం

Trinethram News : వారణాశిలోని జ్ఞానవాపి మసీదు కేసులో సుప్రీం కీలక తీర్పునిచ్చింది. జ్ఞాన‌వాపి మ‌సీదు ద‌క్షిణ వైపు సెల్లార్‌లో చేస్తున్న పూజ‌ల‌పై స్టేకు సుప్రీంకోర్టు నో చెప్పింది. అంతేకాదు అక్కడ పూజ‌ల‌కు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దక్షిణ భాగంలోని సెల్లార్‌లో…

రేపు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుమల: రేపు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఈ సందర్భంగా రేపు విఐపి బ్రేక్ దర్శనాలు,అష్టదళపాదపద్మారాధన సేవలు రద్దు చేసిన టిటిడి

తిరుమలలో 21 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు

టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 81,224 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 24,093 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.35 కోట్లు

ఏప్రిల్ 4 నుండి 8 వ తేదీ వరకు అన్నమయ్య వర్థంతి ఉత్సవాలు

ఏప్రిల్ 4న అలిపిరిలో మెట్లోత్సవం పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమయ్య 521వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద ఏప్రిల్ 4వ తేదీ టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మెట్లోత్సవం వైభవంగా జరుగనుంది. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు,…

యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తజనం

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి భక్తులు పోటెత్తారు. ఇవాళ ఆదివారం కావడంతో.. రాష్ట వ్యాప్తంగా నలుమూలల నుంచి భారీగా తరలివ చ్చారు. ఈ క్రమంలో ఇవాళ తెల్ల వారుజాము నుంచే స్వామి వారి దర్శనానికి క్యూలైన్లో భక్తులు నిలబడి ఉన్నారు. ఉచిత…

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 31-మార్చి-2024ఆదివారం తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ నిన్న 30-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 79,907 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 34,037 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం…

ఏప్రిల్ 9న తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

Trinethram News : తిరుమల, 2024 మార్చి 30: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 9వ తేదీన శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జ‌రుగ‌నుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం, నిర్వహించి అనంతరం…

You cannot copy content of this page