రిలయన్స్‌తో మస్క్ చర్చలు?

Trinethram News : భారత్‌లో తయారీ ప్లాంటు ఏర్పాటు కోసం రిలయన్స్‌తో టెస్లా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఓ జాయింట్ వెంచర్ ఏర్పాటు ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు హిందూ బిజినెస్‌లైన్ ఓ కథనం ప్రచురించింది.…

భారతదేశం అంతటా కొత్త పన్ను నిబంధనలు అమలులోకి రానున్నాయి

భారతదేశం అంతటా కొత్త పన్ను నిబంధనలు అమలులోకి రానున్నాయి. కొత్త పన్ను విధానం డిఫాల్ట్ ఎంపికగా మారుతుంది. 3 లక్షల వరకు – 0 3-6 లక్షలు – 5% 6-9 లక్షలు – 10% 9-12 లక్షలు – 15%…

ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌పై విపక్షాల పోరుబాట.. ఢిల్లీ వేదికగా

ప్రజాస్వామ్యాన్ని కాపాడండి నినాదంతో విపక్ష ఇండియా కూటమి ఢిల్లీలో భారీ ర్యాలీ తలపెట్టింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌ , కాంగ్రెస్‌కు ఐటీ నోటీసులపై బీజేపీతో యుద్దానికి సిద్దమయ్యింది ఇండియా కూటమి. దీనిలో భాగంగా ఢిల్లీ రాంలీలా మైదానంలో ఇండియా కూటమి…

కాసేపట్లో రామ్‌లీలా మైదాన్‌లో ఇండియా కూటమి భారీ ర్యాలీ

Trinethram News : ఢిల్లీ: కాసేపట్లో రామ్‌లీలా మైదాన్‌లో ఇండియా కూటమి భారీ ర్యాలీ.. ‘సేవ్ డెమోక్రసీ’ పేరుతో ఇండియా కూటమి మెగా ర్యాలీ.. రామ్‌లీలా మైదానానికి ఇండియా కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు.. ప్రతిపక్షాలు లక్ష్యంగా కేంద్రం దర్యాప్తు సంస్థలను…

ఇస్లామాబాద్‌లో పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ఇఫ్తార్ విందును భారత్ దాటవేసింది

Trinethram News : పుల్వామా దాడి తర్వాత 2019 నుంచి పాకిస్థాన్ జాతీయ దినోత్సవ వేడుకలను భారత్ కూడా బహిష్కరిస్తోంది. ఈ రెండు కార్యక్రమాలకు భారత దౌత్యవేత్తలకు పాకిస్థాన్ ఆహ్వానాలు పంపింది కానీ ఎవరూ వెళ్లడం లేదు

హిమాచల్‌ ప్రదేశ్‌ ను మంచు వణికిస్తోంది

Trinethram News : దక్షిణ భారతం ఎండలకి మాడిపోతుంటే… హిమాచల్‌ ప్రదేశ్‌ ను మంచు వణికిస్తోంది.. భారీగా మంచు కురుస్తుండటంతో అధికారులు హిమాచల్ రాష్ట్ర వ్యాప్తంగా 168 రోడ్లను మూసి వేశారు. లాహౌల్, స్పితి జిల్లాల్లోనే ఏకంగా 159 రోడ్లు బ్లాక్…

దేశంలో భారత రాజ్యాంగం కాదు బీజేపీ రాజ్యాంగమే

YS Sharmila : దేశంలో భారత రాజ్యాంగం పనిచేయడం లేదని ఏపీసీసీ చైర్మన్ వైఎస్ షర్మిల అన్నారు. బీజేపీ రాజ్యాంగం పనిచేస్తుంది. శనివారం విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంపై విశ్వాసం వ్యక్తం చేశారు.…

ముంబయిని మురికివాడల రహితంగా తీర్చిదిద్దుతాం: కేంద్ర మంత్రి

Trinethram News : Mar 30, 2024, ముంబయిని మురికివాడల రహితంగా తీర్చిదిద్దుతాం: కేంద్ర మంత్రిముంబయిని మురికివాడలు లేని నగరంగా మార్చాలనే లక్ష్యానికి భారత ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం అన్నారు. ఆయన అక్కడ నివాసితులకు…

Other Story

You cannot copy content of this page