నిజం గెలవాలి, 04-04-2024 షెడ్యూల్

Trinethram News : • 11:00 – కడప విమానాశ్రయానికి చేరుకోనున్న భువనేశ్వరి.• 11:20 – కడప నియోజకవర్గం, కడప మండలం, కడప 45వ డివిజన్లో కార్యకర్త కుటుంబానికి పరామర్శ.• 12:45 – ప్రొద్దుటూరు నియోజకవర్గం, ప్రొద్దుటూరు మండలం, పెద్దశెట్టిపల్లి గ్రామంలో…

స్కూళ్లకు వేసవి సెలవులు

Trinethram News : AP : స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 24 నుంచి జూన్11 వరకు స్కూలుకు సెలవులు ఉంటాయని, జూన్ 12 న, స్కూల్లు పున ప్రారంభం అవుతాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో…

ఏప్రిల్‌ 1 నుంచి SBI వినియోగదారులకు షాక్

Trinethram News : దేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐలో మీకు అకౌంట్‌ ఉంటే కచ్చితంగా ఈ విషయం తెలుసుకో వాలి. ఎందుకుంటే ఏప్రిల్‌ 1 నుంచి నిబంధనలు మారుతున్నాయి. ఎస్పీఐకి చెందిన ఒక సేవను వినియోగించుకు నేందుకు గతంలో కంటే…

ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1 వరకూ ఎగ్జిట్‌ పోల్స్‌కు అనుమతి లేదు : ఈసీ స్పష్టీకరణ

Trinethram News : న్యూ డిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎగ్జిట్‌ పోల్స్‌కు సంబంధించి ఎన్నికల సంఘం(ఈసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. తొలి దశ పోలింగ్‌ జరిగే ఏప్రిల్‌ 19వ తేదీ ఉదయం 7 గంటల నుంచి చివరి దశ…

2,000 Notes: ఆర్బీఐ కీలక ప్రకటన.. ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు.. కారణం ఏంటంటే

Trinethram News : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) సెంట్రల్ బ్యాంకుకు సంబంధించిన 19 కార్యాలయాల్లో ఏప్రిల్ 1న రూ. 2000 నోట్ల మార్పిడి, డిపాజిట్ సౌకర్యం అందుబాటులో ఉండదని ఆర్బీఐ తెలిపింది. ఖాతాల వార్షిక ముగింపుకు సంబంధించిన కార్యకలాపాలను…

పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌

ఒక్కసారి ప్రవేశం లభిస్తే 11వ తరగతి వరకు బిందాస్‌గా ఉండడంతో ఇందుకోసం పోటీ తీవ్రంగా నెలకొంటుంది. ఇందులో భాగంగానే తాజాగా ఒకటో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్‌ 15 సాయంత్రం…

ఏప్రిల్ 17న వచ్చే రామనవమికి అయోధ్యని సిద్ధం చేస్తున్నారు

ఏప్రిల్ 17న వచ్చే రామనవమికి అయోధ్యని సిద్ధం చేస్తున్నారు.. ఆ రోజున 50 లక్షల మంది యాత్రికులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.

కొడంగల్ నివాసం లో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Trinethram News : నా ప్రతీ కష్టంలో కొడంగల్ ప్రజలు అండగా ఉన్నారు. ఇంత చేసిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం త్వరలో ఈ ప్రాంతానికి సిమెంటు పరిశ్రమలు రాబోతున్నాయి. మళ్లీ నేను ఏప్రిల్ 8న ఇక్కడకు వస్తా.…

SBI కస్టమర్లకు షాక్

Trinethram News : Mar 27, 2024, SBI కస్టమర్లకు షాక్దేశంలో అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఇండియా (SBI) తమ డెబిట్ కార్డ్‌ల వార్షిక నిర్వహణ ఛార్జీలను పెంచేసింది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం SBI డెబిట్ కార్డులపై వార్షిక నిర్వహణ…

గ్రూప్-1 పరీక్షలపై విచారణ వాయిదా

ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. పరీక్షలపై విచారణ ఏప్రిల్ 18న హైకోర్టు వాయిదా వేసింది. అప్పటివరకు మధ్యంతర ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. గ్రూప్-1 పరీక్షలు రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో కొన్ని భాగాలపై…

You cannot copy content of this page