YS Jagan financial assistance to the victims
Trinethram News : Andhra Pradesh : ప్రత్యర్థుల దాడిలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు మాజీ సీఎం వైఎస్ జగన్ ఆర్థిక సాయం చేశారు.
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని కాశీవారిపాకలకు చెందిన పోలవరపు లోవలక్ష్మికి రూ.లక్ష, వాసంశెట్టి శ్రీలక్ష్మికి రూ.50 వేల సాయం అందించారు.
ఇటీవల జగన్ పిఠాపురం పర్యటనకు వెళ్లగా, బాధితులు ఆయనకు తమ గోడు వెళ్లబోసుకున్నారు.
దీంతో వారికి సాయం చేయడంతోపాటు లీగల్ టీమ్ కూడా ఏర్పాటు చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App



Pingback: పూజలకు పిలుపునిచ్చిన జగన్.. టీడీపీ కౌంటర్ - TRINETHRAM NEWS
Pingback: Jagan : పార్టీ అనుబంధ విభాగాలతో మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు - TRINETHRAM NEWS