హైదరాబాద్ నుంచి ఉండవల్లి నివాసానికి చేరుకున్న చంద్రబాబు

హైదరాబాద్ నుంచి ఉండవల్లి నివాసానికి చేరుకున్న చంద్రబాబు కొద్దిరోజులుగా హైదరాబాద్ లో అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు రేపటి నుంచి రా కదలిరా సభల్లో పాల్గొననున్న చంద్రబాబు

రేపటి నుంచి షర్మిల జిల్లాల టూర్

Trinethram News : AP పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపటి నుంచి ఈ నెల 11 వరకు వివిధ జిల్లాల్లో పర్యటించనున్నారు. రేపు శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో పర్యటించనున్న ఆమె.. ఉదయం రచ్చబండ, సాయంత్రం సభల్లో పాల్గొననున్నారు. ఆ తర్వాతి…

ఇక నుంచి TS కాదు TG.. రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం!

Trinethram News : హైదరాబాద్ రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వం చేసిన చాలా పథకాలకు పేరు మార్చ అమలుపర్చేందుకు సిద్ధమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్రం పేరునే మార్చనున్నట్టు సమాచారం.…

5 నుంచి టెట్, డీఎస్సీ దరఖాస్తుల ఆహ్వానం?

Trinethram News : అమరావతి : ఈ నెల 5 నుంచి టెట్, డీఎస్సీ దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అదే రోజు నోటిఫికేషన్ రానున్నట్లు సమాచారం. టెట్, డీఎస్సీ లకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఇందుకు ప్రభుత్వం…

ఖమ్మం నుంచి 500 కార్లతో గాంధీ భవన్‌కు బయలుదేరిన డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని

ఎంపీ సీటుకోసం నేడు గాంధీ భవన్ లో దరఖాస్తు అందజేయనున్న భట్టి సతీమణి నందిని. ఖమ్మం నుంచి సోనియా లేదా ప్రియాంక పోటీ చేయాలి. ఇద్దరిలో ఎవరు పోటీ చేసినా గెలిపించుకుంటాం. అధిష్ఠానం ఛాన్స్ ఇస్తే.. ఖమ్మం నుంచి పోటీ చేస్తా.…

వచ్చే వారం నుంచి రిటైల్ మార్కెట్‌లో రూ.29కే భారత్ రైస్

సబ్సిడీతో కూడిన బియ్యంను రిటైల్ మార్కెట్‌లో అందుబాటులోకి తెస్తున్నామన్న కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్, రిటైల్ చైన్ కేంద్రీయ బండార్‌లో ఈ బియ్యం అందుబాటులో ఉంటాయని వెల్లడి భారత్ రైస్ 5 కిలోలు, 10 కిలోల ప్యాక్స్ అందుబాటులో…

వైసీపీ నుంచి కూడా కేశినేని నానికి టికెట్‌ రాదు – కేశినేని చిన్ని

Trinethram News : వైసీపీ నుంచి కూడా కేశినేని నానికి టికెట్‌ రాదని సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం సీనియర్ నేత కేశినేని చిన్ని. ఇవాళ విజయవాడలో తెలుగుదేశం సీనియర్ నేత కేశినేని చిన్ని మీడియాతో మాట్లాడారు.. ఎంపీ కేశినేని నానికి…

నేటి నుంచి బడ్జెట్‌ సమావేశాలు

కొత్త పార్లమెంటు భవనంలో తొలిసారి ఫిబ్రవరి 9వ తేదీ వరకు సెషన్స్‌ నిర్వహణ ప్రస్తుత లోక్‌సభకు ఇవే చివరి సమావేశాలు కిసాన్‌ సమ్మాన్‌ 50 శాతం పెంపునకు చాన్స్‌ ప్రతి సమస్యపై చర్చకు సిద్ధం: కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీలో ఫ్లోర్‌…

ఆస్తులు ముఖ్యం కాదు, అమ్మ ముఖ్యం అని అమెరికా నుంచి వచ్చి అమ్మను బ్రతికించుకున్న అన్నదమ్ములు

వీరి స్వస్థలం.. బద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గం పహాడ్ మండలం లోని ఇరవెండి గ్రామం.. అమెరికాలో టాప్10 డాక్టర్స్ లో ఒకరైన రాజా శ్రీనివాస్, తానా మాజీ అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్ అన్నదమ్ములు.. తల్లి కోసం కోట్ల రూపాయల ఆదాయం వదులుకొని…

బీజేపీ నుంచి రాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి?

మెగాస్టార్ చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రాబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఏపీలో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ.. ఆ రాష్ట్రానికి చెందిన మెగాస్టార్ చిరంజీవిని పార్టీ తరుఫున రాజ్యసభకు పంపాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆయనను యూపీ నుంచి రాజ్యసభ బరిలో…

Other Story

You cannot copy content of this page