Union Cabinet : కేంద్ర కేబినెట్ ఏడు కీలక నిర్ణయాలు

Seven key decisions of the Union Cabinet Trinethram News రైతుల కోసం రూ.13,966 కోట్లు కేటాయింపు రైతుల కోసం డిజిటల్ అగ్రికల్చర్‌ మిషన్ ఏర్పాటు డిజిటల్ అగ్రికల్చర్‌ మిషన్‌కు రూ.2817 కోట్లు ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీకి రూ.3979…

Cabinet Meeting : కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం

Telangana cabinet meeting soon Trinethram News : హైదరాబాద్ : ఆగస్టు 01కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కేబినేట్ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హల్‌లో కెబినెట్ సమావేశం జరగనుంది. అసెంబ్లీలో పెట్టాల్సిన పలు…

Cabinet Meeting : ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ

Central cabinet meeting today ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ Trinethram News : Delhi : Jul 18, 2024, ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర మంత్రివర్గం భేటీ కానుంది. ఉదయం 10.30కి ప్రారంభమయ్యే ఈ సమావేశంలో బడ్జెట్…

Revanth Reddy’s Cabinet : రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఏడెనిమిది మందికి చోటు..?

Seven or eight people in Revanth Reddy’s cabinet? Trinethram News : హైదరాబాద్ : జులై 02తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. సీఎం రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. నిన్న గవర్నర్ తో…

ఇవాళ ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం

Mar 27, 2024, ఇవాళ ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశంఢిల్లీలో ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరగనుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత ఇది తొలి భేటీ కానుంది. ఈ భేటీలో ప్రజాసమస్యలపై కీలక…

ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ

Trinethram News : ఢిల్లీ చివరి కేబినెట్ కావడంతో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్.. ఎన్టీఆర్కు భారతరత్న ఇచ్చే అవకాశం.. పొత్తులపై చర్చల సమయంలో ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని ప్రతిపాదన..

ఈనెల 11న తెలంగాణ కేబినెట్ సమావేశం

హైద‌రాబాద్:మార్చి 09ఈనెల 11వ తేదీన తెలంగాణ కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌చివాల‌యం లో ఈ స‌మావేశం నిర్వ‌హిం చ‌నున్నారు. మంత్రుల‌తో పాటు అధి కారులు కూడా హాజ‌రు కానున్నారు. ఈ కేబినెట్ భేటీలో ప‌లు కీల‌క…

కాసేపట్లో కేంద్ర కేబినెట్ చివరి సమావేశం

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం మంత్రివర్గ సహచరులకు ప్రధాని వీడ్కోలు పార్టీ ఎన్నికల వ్యూహాలపై సమావేశంలో చర్చకు అవకాశం

కేంద్ర కేబినెట్ నిర్ణయాలు

పీఎం సూర్య ఘర్ – మఫ్త్ బిజ్లి యోజన పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం. రూ. 75,021 కోట్ల నిధులతో పథకం. ఇంటి పై కప్పుపై సోలార్ ప్యానెళ్ల ద్వారా 1 కోటి గృహాలకు ఉచితంగా విద్యుత్ అందించే ప్రయత్నం.

కుప్పం ఎమ్మెల్యేగా భరత్ ను ఎన్నుకోండి… నా కేబినెట్ లో మంత్రి పదవి ఇస్తా: సీఎం జగన్

కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో బహిరంగసభ హాజరైన సీఎం జగన్ కుప్పానికి చంద్రబాబు ఏం చేశాడంటూ విమర్శలు చంద్రబాబు ఇక్కడ ఇల్లు కూడా కట్టుకోలేదని వ్యాఖ్యలు భరత్ ను గెలిపిస్తే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని వెల్లడి.

Other Story

You cannot copy content of this page