సీఎం రేవంత్ విదేశీ పర్యటన

సీఎం రేవంత్ విదేశీ పర్యటన జనవరి 15 నుంచి 19 వరకు స్విట్జర్లాండ్‌లో జరిగే దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నాడు.. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల సీఈఓలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నాడు. రేవంత్ రెడ్డి…

కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన.. షెడ్యూల్ ఇదే

Chandrababu: కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన.. షెడ్యూల్ ఇదే.. చిత్తూరు జిల్లా: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ఆర్ అండ్ బీ అతిధి గృహం వద్ద…

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో మూడు రోజుల పర్యటన

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో మూడు రోజుల పర్యటన ఖరారైంది. తన స్వగ్రామానికి వెళ్లేందుకు బెంగుళూరు ఎయిర్ పోర్ట్‎కు వచ్చిన చంద్రబాబు..ఇక్కడ జరిగిన బెంగుళూరు టీడీపీ ఫోరం మీటింగ్‎లో పాల్గొన్నారు. నవశకం తెలుగువారి సొంతం…

ఈ నెల 29న సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పర్యటన

28.12.2023అమరావతి ఈ నెల 29న సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పర్యటన జగనన్న విద్యా దీవెన నిధులను విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం…

కడప జిల్లాలో నేడు మూడో రోజు సీఎం జగన్ పర్యటన

కడప జిల్లాలో నేడు మూడో రోజు సీఎం జగన్ పర్యటన.. ఉదయం 9 గంటలకు పులివెందులోని సీఎస్‌ఐ చర్చికి సీఎం జగన్‌.. సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్‌ ప్రార్ధనల్లో పాల్గొననున్న సీఎం జగన్, సతీమణి వైఎస్ భారతి, తల్లి విజయమ్మ, ఇతర…

చంద్రబాబు కుప్పం పర్యటన షెడ్యూల్ ఇదే

Chandrababu: చంద్రబాబు కుప్పం పర్యటన షెడ్యూల్ ఇదే.. అమరావతి: టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. ఈ నెల 28, 29, 30వ తేదీల్లో చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు.. మూడు…

తెలంగాణలో ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

తెలంగాణలో ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన హకీమ్ పేట్ విమానాశ్రయంలో రాష్ట్రపతికి వీడ్కోలు పలికిన గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీతక్క, అధికారులు

ఏపీలో రెండో రోజు సీఈసీ బృందం పర్యటన

ఏపీలో రెండో రోజు సీఈసీ బృందం పర్యటన. ఇవాళ 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ బృందం సమావేశం. తొలిరోజు 18 జిల్లాల సమీక్ష. ఎన్నికల ఏర్పాట్లు, శాంతి భద్రతలపై సమీక్ష. ఏప్రిల్‌ నెలలో ఎన్నికలంటూ సీఈసీ సంకేతాలు. చెక్‌పోస్టులు, తనిఖీ…

రేపటి నుంచి వైయస్‌ఆర్‌ జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

రేపటి నుంచి వైయస్‌ఆర్‌ జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన.. అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శనివారం నుంచి మూడు రోజులు వైయస్‌ఆర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం ఉదయం తాడేపల్లిలో బయల్దేరి కడప చేరుకుంటారు.. గోపవరంలో సెంచురీ ప్లై పరిశ్రమలో ఎండీఎఫ్‌, హెచ్‌పీఎల్‌…

Other Story

You cannot copy content of this page