ధరణి రిపేరు షురూ!
ధరణి రిపేరు షురూ! సమస్యల శాశ్వత పరిష్కారంపై సర్కారు ఫోకస్.. సమాచార సేకరణలో రెవెన్యూ యంత్రాంగం పెండింగ్లో ఉన్న దరఖాస్తులు 2.31 లక్షలు డిజిటల్ సంతకం కోసం 1.8 లక్షల ఎకరాలు 130 రకాలకుపైగా రెవెన్యూ సమస్యలు పాస్బుక్ల కోసం యాజమానుల…
ధరణి రిపేరు షురూ! సమస్యల శాశ్వత పరిష్కారంపై సర్కారు ఫోకస్.. సమాచార సేకరణలో రెవెన్యూ యంత్రాంగం పెండింగ్లో ఉన్న దరఖాస్తులు 2.31 లక్షలు డిజిటల్ సంతకం కోసం 1.8 లక్షల ఎకరాలు 130 రకాలకుపైగా రెవెన్యూ సమస్యలు పాస్బుక్ల కోసం యాజమానుల…
ప్రభుత్వంలో పని చేసేవారు ఎవరైనా సరే !….అటెండర్ దగ్గర నుంచి… జిల్లాకలెక్టర్ వరకు!..తప్పనిసరిగా తమ తమ పిల్లలను!…ప్రభుత్వ విద్యాలయాలోనే చదివించాలి!..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ!…లేకపోతే ప్రమోషన్లు ఉండవు!..ఇంక్రిమెంట్లు ఉండవు!!…ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని సదుపాయాలు….వదులుకోవాల్సి వస్తుంది.
కిటకిటలాడుతున్న ఆర్టీసీ బస్సులు ‘మహాలక్ష్మి’ఎఫెక్ట్తో 40 శాతం పెరిగిన ప్రయాణికులు రోజువారీ సగటు సంఖ్య 28 లక్షల నుంచి 43 లక్షలకు పెంపు అసలే పాత బస్సులు కావటంతో.. అదుపు తప్పే ప్రమాదం ఉందనే ఆందోళన రెండున్నర వేల కొత్త బస్సుల…
సివిల్ వివాదాల్లో తలదూర్చొద్దు – రాచకొండ సీపీ సుధీర్బాబు.. డ్రగ్స్పై మరింత నిఘా పెంచండి-రాచకొండ సీపీ సుధీర్బాబు.. నేరాలను తగ్గించేందుకు సరికొత్త విధానాలు అమలు చేయాలని, నేర పరిశోధనకు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని రాచకొండ సీపీ సుధీర్బాబు అన్నారు. కమిషనరేట్లో శనివారం డీసీపీలు,…
ప్రభుత్వంలో పని చేసే వారి పిల్లలను ప్రభుత్వ విద్యాలయాల్లో చదివించాలి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటెండర్ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ వరకు తప్పనిసరిగా తమ పిల్లలను ప్రభుత్వ విద్యాలయాల్లోని చదివించాలని ఆదేశాలు జారీ ప్రభుత్వ విద్యాలయాల్లో చదివించకపోతే ప్రమోషన్లు…
కుల,మత, ప్రాంత, పార్టీలకతీతంగా అభివృద్ధి చేపట్టాలి : సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద … ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే కేపీ.వివేకానందనిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై…
శుభ కార్యాలకు రావాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారికి ఆహ్వానం… ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు గారిని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు,పార్టీ శ్రేణులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా…
జూనియర్ కళాశాలలో అగ్నిప్రమాదం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు.…
Hyderabad: రాష్ట్రపతి పర్యటన.. హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. హైదరాబాద్: భారత ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము శీతాకాల విడిదికి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రానున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని పలు చోట్ల సోమవారం ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పొలీసులు తెలిపారు..…
అలంపూర్ జోగులాంబ ఆలయాన్ని అగ్రగామిగా నిలుపుతాం హైద్రాబాద్ : అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ డాక్టర్. ఎస్ ఏ…
You cannot copy content of this page