డిసెంబరు 19న శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమల… డిసెంబరు 19న శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు డిసెంబరు 18న సిఫార్సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వు తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 23 నుండి 2024 జనవరి 2వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వార దర్శనాన్ని పురస్కరించుకుని డిసెంబరు 19వ…

తిరుపతి దేవస్థాన సన్నిధిలో బాలీవుడ్ నటి దీపిక పదుకొనే

తిరుపతి దేవస్థాన సన్నిధిలో బాలీవుడ్ నటి దీపిక పదుకొనే తిరుమల:డిసెంబరు15బాలీవుడ్‌ నటి దీపిక పదుకొనే వెంకన్న దర్శనార్థం కాలినడకన తిరుమలకు వచ్చారు. గురువారం సాయంత్రం అలిపిరి నుంచి కాలిన డకను ప్రారంభించిన ఆమె రాత్రి 7:30గంటలకు తిరు మలకు చేరుకున్నారు. రాథేయం…

శ్రీవారి దర్శనార్ధం కాలిబాట మార్గం గుండా తిరుమలకు చేరుకున్న బాలివుడ్ నటి దీపికా పదుకుణే..

శ్రీవారి దర్శనార్ధం కాలిబాట మార్గం గుండా తిరుమలకు చేరుకున్న బాలివుడ్ నటి దీపికా పదుకుణే.. తిరుమల,తిరుమల శ్రీవారి దర్శనార్ధం ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకుణే తిరుమలకు చేరుకున్నారు.. గురువారం రాత్రి అలిపిరి కాలిబాట మార్గం గుండా గోవింద నామ స్మరణ…

దేశంలోని 18 శక్తిపీఠాలలో శ్రీ జోగులాంబ దేవి ఐదవ శక్తి పీఠం.

జోగులాంబ ఆలయం ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం మరియు దేశంలోని 18 శక్తిపీఠాలలో శ్రీ జోగులాంబ దేవి ఐదవ శక్తి పీఠం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ జోగులాంబ రైల్వే స్టేషన్ ను అమృత్‌స్టేషన్ కింద అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు సిద్దం చేశారు..

శ్రీకృష్ణ జన్మభూమి వివాదం

శ్రీకృష్ణ జన్మభూమి వివాదం మధురలో షాహీ ఈద్గా కాంప్లెక్స్‌ సర్వేకుఅనుమతిచ్చిన అలహాబాద్‌ కోర్టు సైంటిఫిక్‌ సర్వేకి అనుమతిచ్చిన కోర్టు సర్వే పరిశీలనకు కమిషనర్‌ నియామకం భారత పురావస్తు విభాగం పర్యవేక్షణలో సర్వే

ఓం నమో వెంకటేశాయ

ఓం నమో వెంకటేశాయ యాదాద్రి తిరుమల దేవస్థానం వారి ఆధ్వర్యంలో విజన్ ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర వైభవ యాత్ర ఆంధ్రప్రదేశ్ అంతట తిరుగుతూ ఈరోజు ఉదయం శ్రీనివాస్ నగర్ లో గల శ్రీ సీతారామాంజనేయ దేవస్థానానికి రథం మరియు శ్రీవారి విగ్రహాలు…

శ్రీపల్లికొండేశ్వర స్వామి ఆలయంలోకి రేపు ఊరేగింపుగా తీసుకురానున్న తిరువాసగం

శ్రీపల్లికొండేశ్వర స్వామి ఆలయంలోకి రేపు ఊరేగింపుగా తీసుకురానున్న తిరువాసగం ……………………………………………………………………………….👉తిరుపతి జిల్లా సత్యవేడు నియోజవర్గం నాగలాపురం మండలం సురుటుపల్లి శ్రీపల్లికొండేశ్వరస్వామి ఆలయంలో డిసెంబర్ 10వ తేదీన( రేపు) ఆదివారం తిరువాసగంను ఊరేగింపుగా తీసుకురానున్నారు.ఆదివారం ఉదయం పది గంటలకు శివ భక్తులు( శివనడియర్)…

ఈశ్వర విషయమైన జ్ఞానమే యజ్ఞము

పత్రికా ప్రచురణార్థం పుటుకులమర్రి గ్రామం,ఆస్పరి మండలం.తేదీ:12-12-2023. ఈశ్వర విషయమైన జ్ఞానమే యజ్ఞము డాక్టర్ మల్లు వేంకటరెడ్డి. ఈ సృష్టిలో శాశ్వతమైనదేది, అశాశ్వతమైనదేది అనే సత్యాన్ని తెలిపేదే నిజమైన యజ్ఞమని దీనినే జ్ఞాన యజ్ఞము అని పేరని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ…

విజయవాడలోని కనక దుర్గ దేవాలయంలో ప్రార్థనలకు హాజరై ప్రత్యేక పూజలు

సైందవ్ చిత్ర హీరో వెంకటేష్ మరియు ఇతర యూనిట్ సభ్యులు చిత్ర ప్రచార పర్యటనలో భాగంగా విజయవాడలోని కనక దుర్గ దేవాలయంలో ప్రార్థనలకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు..

తిరుమలలో తగ్గిన భక్తులరద్దీ

Trinethram News : తిరుపతి:డిసెంబర్ 11తిరుమల తిరుపతి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఈ రోజు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు 2 కంపార్టుమెంట్లలో వేచి చూస్తున్నారు. స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం పడుతుందని టిటిడి…

You cannot copy content of this page